ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
CM Revanth

CM Revanth : త్రినేత్రం న్యూస్నె : క్లెస్ రోడ్డులో మ‌హాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రీ బాయి ఫూలే దంప‌తుల విగ్ర‌హాల‌ను ఆ విష్క‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.

హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్,ఎంపీ లు అనిల్ కుమార్ యాదవ్, ఆర్ కృష్ణయ్య,సురేష్ షెట్కర్,ఎంఎల్ ఏ లు దానం నాగేందర్,నవీన్ యాదవ్, మందుల సామేల్ ,మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్,ప్రభుత్వ సలహాదారు వి హనుమంత రావు,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page