దిగొచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ

Trinethram News : చిలకలూరిపేట సభకు బస్సులు ఇచ్చేందుకు రెడీ.. ఈ నెల 17న టీడీపీ, బీజేపీ, జనసేన సభ.. లేఖ రాసిన వెంటనే ఎన్ని బస్సులు కావాలో చెప్పాలన్న ఆర్టీసీ.. చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి మోదీ హాజరు..

ఇది ఒక చాంపియన్ ఆవేదన!

Trinethram News : మోడీజీ -దయచేసి ఒకసారి మణిపూర్ కి రండి సంవత్సరం నుండి మణిపూర్ మంటల్లో కాలిపోతుంది.జనాలు చచ్చిపోతున్నారు,పిల్లలకు స్కూళ్లు లేవు చదువులు లేవు,నీళ్లు తిండి దొరక్క అల్లాడిపోతున్నారుమీరు ఒకసారి మణిపూర్ ని సందర్శిస్తే విద్వేషపు మంటలారిపోయి శాంతి వెల్లివిరుస్తుంది.

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

CAA నోటిఫికేషన్‌పై, ఆఫ్రికన్-అమెరికన్ నటి మరియు గాయని మేరీ మిల్‌బెన్ ట్వీట్ చేశారు

Trinethram News : ఇది శాంతికి మార్గం. ఇది ప్రజాస్వామ్యం యొక్క నిజమైన చర్య. క్రైస్తవురాలిగా, విశ్వాసం ఉన్న మహిళగా మరియు మత స్వేచ్ఛ కోసం ప్రపంచ న్యాయవాదిగా నేను మోడీని అభినందిస్తున్నాను… పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి హింసించబడిన…

తెలంగాణకు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : దక్షిణాది రాష్ట్రాలకు 5 రోజుల మోడీ షెడ్యూల్.. ఒక్కోరోజు మూడు నాలుగు సభల్లో పాల్గొన నున్న మోడీ.. తెలంగాణలో మూడు రోజులు మూడు సభల్లో పాల్గొననున్న మోడీ.. 16, 18, 19 తేదీలను తెలంగాణకి ఇచ్చినట్టు సమాచారం..…

బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

మోదీకి స్వాగతం పలికిన జేపీ నడ్డా ప్రారంభమైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రెండవ జాబితాపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనున్న బీజేపీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను…

ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.. హాజరుకానున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం

Trinethram News : దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ…

డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఈటానగర్‌:మార్చి 09ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చు వల్‌గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాల్లో…

Other Story

You cannot copy content of this page