మహాశివరాత్రి సందర్బంగా

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి లో సూరారం, గాజులరామారం,జగద్గిరిగుట్ట , సుభాష్ నగర్, ఎం. ఎన్ రెడ్డి నగర్ ల లో మహాశివుని ఆలయాలలో ఆ పరమశివుణ్ణి దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్…

మహా శివరాత్రి సందర్భంగా నియోజక వర్గం లోని సూ రారం

మహా శివరాత్రి సందర్భంగా నియోజక వర్గం లోని సూ రారం, సుభాష్ నగర్, జగద్ గిరిగుట్ట, దేవేందర్ నగర్, బౌరంపేట తో సహా పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాల లో పాల్గొన్న బిజెపి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Dr S Malla…

ఢిల్లీలో అమిత్ షా ను కలిసిన చంద్రబాబు

బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..! పొత్తులపై ఏ విషయం తేలేది ఈరోజు మళ్లీ చర్చలు పూర్తయ్యాకే.. గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు… పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ,…

ఎట్టకేలకు ఎన్డీఏ గూటికి టీడీపీ?

Trinethram News : అమరావతి ◻️ 9 న ముహుర్తం ఖరారు ❗ ◻️ 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయించే యోచన లో టీడీపీ జనసేన కూటమి ❗ ◻️ అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా…

హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.

బీజాపూర్‌లో దారుణం.. మరో బీజేపీ నేతను కాల్చి చంపిన నక్సలైట్లు

Trinethram News : రాయ్‌పుర్ : ఛత్తీస్ గఢ్‌లో మరో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం బీజేపీ(BJP) నేతను నక్సలైట్లు కత్తులతో పొడిచి చంపగా.. తాజాగా మరో బీజేపీ నేతను కాల్చి చంపారు.బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి…

నేడు ముద్రగడ నివాసానికి మిథున్‌రెడ్డి.. ఎన్నికల కోడ్‌కు ముందే కీలక పదవి!

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక,…

అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : మహబూబ్‌నగర్:మార్చి 07బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన…

సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పయనం

Trinethram News : హైదరాబాద్:మార్చి 06రేపు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎలక్షన్‌ కమిటీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ 9 మందితో తొలి విడత జాబితా విడుదల చేయగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా…

ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

You cannot copy content of this page