నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన.. సీఎం వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల…

నా జీవితం ధన్యమైంది: యూపీ సీఎం యోగి

నా జీవితం ధన్యమైంది: యూపీ సీఎం యోగి అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం.. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.రామ మందిరం…

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:జనవరి 22 సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ లండన్ :జనవరి 21:లండన్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు,…

పల్నాడు ప్రజలను మోసం చేసిన సీఎం జగన్ : టిడిపి నేతలు

పల్నాడు ప్రజలను మోసం చేసిన సీఎం జగన్ : టిడిపి నేతలు మాచర్ల నియోజకవర్గంలోని వరికపూడిశెల ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి 68 రోజులు అయినా ఇప్పటికీ నిధులు కేటాయించకుండా ఒక్క ఇటుక కూడా వేయకుండా ప్రజలను దగా చేసి…

సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్

తాడేపల్లి సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్ తాడేపల్లి చేరుకున్న ఆయన భార్య కుమారుడు కోడి కత్తి శ్రీను కేసులో లాయర్ సలీం నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యాడంటూఅయన భార్య కుమారుడు ఆందోళన తాడేపల్లి లో ఉన్నలాయర్…

లండన్ లో బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

లండన్ లో బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి లండన్ :జనవరి 20లండన్ లో బీఆర్ఎస్ నేతలపై ఈరోజు సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతు న్నారని…

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన. తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 3 రోజుల్లో వివిధ కంపెనీల 200మంది ప్రతినిధులతో భేటీ. ఆదానీ గ్రూప్‌ రూ.12,400 కోట్ల పెట్టుబడి.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ రూ.9 వేల కోట్ల పెట్టుబడి.. గోడి ఇండియా రూ.8 వేల…

సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్

తాడేపల్లి సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్ తాడేపల్లి చేరుకున్న ఆయన భార్య కుమారుడు కోడి కత్తి శ్రీను కేసులో లాయర్ సలీం నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యాడంటూఅయన భార్య కుమారుడు ఆందోళన తాడేపల్లి లో ఉన్నలాయర్…

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విచారణ

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విచారణ ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ జరపనుంది.. బెయిల్‌ను రద్దు…

You cannot copy content of this page