కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Trinethram News : Narendra Modi : భారత పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే భగ్గుమంటుందని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను సాకారం చేసేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని…

ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల!

Trinethram News : మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం వద్ద కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి…

కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన షేక్ రఫియా బేగమ్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన షేక్ రఫియా బేగమ్ ఈ రోజు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో 22వ డివిజన్…

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రఫియా బేగం నియామకం

గంగుల అంజలి యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మరియు షేక్ రఫియా బేగంను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి ప్రతిపాదించి తెలంగాణ ప్రదేశ్…

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

Trinethram News : కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ఇంచార్జ్ దీపాదాస్ మున్షి పురాణం సతీష్ చేరిక సందర్భంగా పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీ కృష్ణా

ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.…

హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా?

Mar 27, 2024, హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా?టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం. సానియా…

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది

Trinethram News : DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని…

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

Trinethram News : హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. చేవెళ్ల…

Other Story

You cannot copy content of this page