హరివర్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Trinethram News : మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాపాలన గురించి మరియు ఇతర పలు విషయాల గురించి హరివర్ధన్…

(కుర్మ బస్తీ) లో డ్రైనేజీ సమస్య తో ఇబ్బంది

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం (కుర్మ బస్తీ) లో డ్రైనేజీ సమస్య తో ఇబ్బంది పడుతున్నామని బస్తీ వాసులు తెలియజేయడంతో బస్తీ లో పర్యటించి సమస్యల వివరాలను బస్తీ వాసులను అడిగి…

స్కాలర్ స్కూల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం

Trinethram News : స్కాలర్ స్కూల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లో గోదావరి హోమ్స్ లో స్కాలర్ స్కూల్ కరెస్పాండంట్ నాగదీప్ గౌడ్, చక్రి నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి…

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు

Trinethram News : ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ వార్డ్ లో ప్రగతి నగర్ లో గణేష్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని…

రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ

Trinethram News : రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ హైదరాబాద్:జనవరి 04 రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఎకరానికి…

కేటీఆర్ తీరు బాధాకరం

Trinethram News : కేటీఆర్ తీరు బాధాకరం…ఓటమితో మతి భ్రమించి మాట్లాడుతున్నారునెల రోజులు కూడా కానీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలుపదేండ్లు మీరు చేసిన ప్రగతి చూసే ప్రజలు బుద్ధి చెప్పారుహామీలు మరిచిపోయే చరిత్ర బీఆర్ఎస్ దేజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా…

తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీపై తొలగిన అడ్డంకి

తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీపై తొలగిన అడ్డంకి. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌. 15,640 కానిస్టేబుల్‌ పోస్టులకు తొలగిన అడ్డంకి. కానిస్టేబుల్‌ ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్‌ తీర్పు.…

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ ఢిల్లీ లోని ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల. వైయస్సార్ టీపి పార్టీని కాంగ్రెస్…

మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిసిన హైర్ బస్సు యాజమాన్య సంఘం

మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిసిన హైర్ బస్సు యాజమాన్య సంఘం.. అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలని వినతి.. రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం.. ఆర్టీసీలో మొత్తం 2,700 అద్దె బస్సులు

తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్

తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ ♦️టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ♦️మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని,బస్సులు పాడువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

You cannot copy content of this page