ప్రజావాణికి భారీగా తరలివచ్చిన ప్రజలు

ప్రజావాణికి భారీగా తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు ప్రజాభవన్‌కు క్యూ కడతున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్…

ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు

ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి కోరారు. పతంగులు ఎగురవేసే వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అనుమతి లేకుండా రాత్రి 10నుంచి…

కలెక్టర్ అరవింద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం

కలెక్టర్ అరవింద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం కేబినెట్ అమోదం లేకుండానే ఫార్ములా-ఈ రేస్‌ సీజన్-10 కోసం 54 కోట్లు విడుదల చేసిన అరవింద్ కుమార్ గత ప్రభుత్వంలో మున్సిపల్,హెచ్ఎండీఏ, కమీషనర్ గా ఉన్న అరవింద్ కుమార్…

ప్రజలకు BRS అవసరం లేదు: కిషన్ రెడ్డి

ప్రజలకు BRS అవసరం లేదు: కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇక BRS పార్టీతో అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే తమ పోటీ అని చెప్పారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను…

సొంత నేతలపై కవిత మండిపాటు

సొంత నేతలపై కవిత మండిపాటు నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కార్యకర్తలను అధిష్టాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కామెంట్ చేశారు. తాను స్వయంగా…

రేవంత్ రెడ్డిని కలిసిన కోకకోలా ప్రతినిధులు

రేవంత్ రెడ్డిని కలిసిన కోకకోలా ప్రతినిధులు హిందుస్థాన్‌ కోకకోలా బెవరేజెస్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వారు చర్చించారు. రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను…

సీఎం రేవంత్ తొలి జిల్లా టూర్ ఖరారు

సీఎం రేవంత్ తొలి జిల్లా టూర్ ఖరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి జిల్లా టూర్ ఖరారు అయింది. MCRHRDలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక…

6 గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ : పొంగులేటి

6 గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ : పొంగులేటి అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతోందని చెప్పారు. ఆరు పథకాల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు…

బీజేపీ శాసనసభాపక్షనేతగా మహేశ్వర్‌రెడ్డి?

బీజేపీ శాసనసభాపక్షనేతగా మహేశ్వర్‌రెడ్డి? తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డిలు శాసనసభాపక్ష నేత రేసులో…

ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క

ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క అధిక లోడుతో వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి మేడారం జాతర దృష్ట్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ…

You cannot copy content of this page