నీరుకుల్ల సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవ చింతకుంట విజయరమణ రావు

నీరుకుల్ల సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవ చింతకుంట విజయరమణ రావు. ఈరోజు సుల్తానాబాద్ మండలం, నీరుకుల్ల గ్రామంలో ఫిబ్రవరి నెలలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం సందర్బంగా ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి జాతర…

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 16సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ.180-200 మధ్య ఉండగా.. ఇవాళ రూ.220లకు చేరింది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న…

కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తల పైన కేటీఆర్ స్పందన గత…

అసౌకర్యాలకు నిలయంగా మారిన బీచుపల్లి టెంపుల్

Trinethram News : ఎర్రవల్లి:- దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సౌకర్యాలు నిల్.. వసూళ్లు ఫుల్ అన్నట్లుగా బీచుపల్లి పుణ్యక్షేత్రం లో ఉంది.దేవాలయాల దర్శనం కోసం వచ్చే భక్తులకు స్థానిక అర్చకుల వసూళ్లతో దేవుని దర్శనం మహా భాగ్యం…

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

Trinethram News : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.. ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక…

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం?

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం? Trinethram News : తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ కేసులో నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత విచారణకు రాలేనంటూ ఆమె ఈడీకి మెయిల్ పంపారు. ఈ…

తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు.. ఈనెల 18 నుంచి శాఖల వారీగా సమీక్షలు..

Trinethram News : హైదరాబాద్.. ఆర్ధిక సంవత్సరాని(2024-25)కి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ప్రతిపాదనలు కోరింది.. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపిన ఆయా శాఖలు ఎన్నికల…

ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియకు రేపే ఆఖరు

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్అలర్ట్. ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ దాదాపు పూర్తయినట్లు సమాచారం. రెండు…

ఘనంగా శ్రీ శ్రీ శ్రీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలు

Trinethram News : వేలాదిగా హాజరైన భక్తులు…జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మాధవ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. ప్రతి సంవత్సరం స్వామి వారి ఉత్సవాలు…

అయిజ ప్రీమియర్ లీగ్ సీజన్ -8 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న

అయిజ ప్రీమియర్ లీగ్ సీజన్ -8 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మున్సిపాలిటీలో కేంద్రంలో నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా…

You cannot copy content of this page