పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి

పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు పట్టబద్రుల ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల…

మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య?

మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య? మెదక్ జిల్లా జనవరి 20మెదక్ జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. రామాయంపేట మండలం కోనాపూర్ చెరువు వద్ద ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మృతుడు జోగిపేటకు…

బౌరంపేట్ బీజేపీ ఆధ్వర్యంలో దేవునిబాయి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిశుభ్రత కార్యక్రమాలు

బౌరంపేట్ బీజేపీ ఆధ్వర్యంలో దేవునిబాయి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిశుభ్రత కార్యక్రమాలు అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో ఏ ఒక్క దేవాలయం…

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈ నెల 28-01-2024 నుండి 30-01-2024 వరకు నిర్వహించబోయే శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.…

పులి బయటికి వస్తే బోన్ వైసి చెట్టుకు వేళాడదీస్తాం.. కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

పులి బయటికి వస్తే బోన్ వైసి చెట్టుకు వేళాడదీస్తాం.. కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటిఆర్‌కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో…

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి .. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గద్వాల దంపతులు ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ఙమోహన్ రెడ్డి పరిశీలించారు‌. ప్రమాదానికి…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన గద్వాల పురపాలక…

అమ్మాయిలను వేధిస్తున్న 39 మంది అరెస్ట్

పోకిరీలకు షీ టీమ్ చెక్ అమ్మాయిలను వేధిస్తున్న 39 మంది అరెస్ట్ 10మందికి 3 రోజులు జైలు శిక్ష ఆకతాయిలకు హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌

హైదరాబాద్‌ రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌. యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అఖిల్‌ పహిల్వాన్, ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం.. విదేశాల నుంచి యువతులను తీసుకువస్తున్న అఖిల్‌.. బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న అఖిల్ పహిల్వాన్‌. ఫార్చూన్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిన…

You cannot copy content of this page