మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చిన విజిలెన్స్

హైదరాబాద్‌ మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చిన విజిలెన్స్.. విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో సంచలన విషయాలు.. రూ.3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృథా చేశారు.. మధ్యంతర నివేదికను సిద్ధం చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. వారం…

గిరినగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్

ఈ రొజు కుత్బుల్లాపూర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారు పాల్గొన్నారు .ఈ కార్యక్రమం లో నిరుపేదలకు మందులు…

నగరం.. రామనామం!

నగరం.. రామనామం..! అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్,డిప్యూటీ మేయర్, గ్రామ పెద్దలు అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీ…

191 ఎన్టీఆర్ నగర్ లో పల్లకి సేవతో శోభాయాత్రలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు

నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని ఈరోజు 191 ఎన్టీఆర్ నగర్ లో పల్లకి సేవతో శోభాయాత్రలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ…

జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య లో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి లో రామ్ రాజ్ నగర్, వెంకటేశ్వర కాలనీ,ప్రసూనా నగర్, మహా నగర్,…

నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట

నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని ఈరోజు పోచమ్మ తల్లి దేవాలయం లో మహాబల్ యూత్ కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ…

రెవిన్యూ నిర్లక్ష్యం వల్లే వేలాదిమంది అమాయకులు మోసపోతున్నారు

రెవిన్యూ నిర్లక్ష్యం వల్లే వేలాదిమంది అమాయకులు మోసపోతున్నారు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం సర్వే నెంబర్ 12,329,342,326,307 లలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాదారులు వేలాదిమంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి పదుల ఎకరాల…

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ ఈ రోజు చివరి సమావేశం.. మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది…

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 3 ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి నేటితో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే…

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. రాజ రాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచిఉన్నారు దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల…

You cannot copy content of this page