నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం
Trinethram News : హైదరాబాద్: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ
Trinethram News : హైదరాబాద్: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ
Trinethram News : మంచిర్యాల, ఫిబ్రవరి 1: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే…
సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్లోని కార్లన్నీ ఒకే రంగులో ఉంటాయి. వాటికి ఒకే నంబరు ఉంటుంది. భద్రతా అవసరాల దృష్ట్యా దీన్ని పాటిస్తారు. గత కాన్వాయ్ భద్రతాపరంగా ఇబ్బందికరంగా ఉండటంతో అధికార యంత్రాంగం మార్పులు చేసింది. తాజాగా సీఎం కారు నంబరును TS09…
Trinethram News : హైదరాబాద్ జనవరి31భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.…
Trinethram News : హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kotha Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీచేశారు.. ఒకేసారి 85 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులో హోంగార్డ్…
Trinethram News : హైదరాబాద్ : హైదరాబద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వరకు మొత్తం 82 మందిని సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ…
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్టాఫ్ నర్సు సెలక్షన్స్లో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైనవారికి నేడు హైదరాబాద్లొని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించనున్నారు.
Trinethram News : ఈ ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదటి ట్రిప్పుని తన దగ్గర చిల్లర…
Trinethram News : సంగారెడ్డి గద్దర్ విగ్రహ ఏర్పాటుకు భూమిని కేటాయించిన హెచ్ఎండీఏ.. నేడు విగ్రహావిష్కరణకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Trinethram News : Revanth Reddy: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్టు రేవంత్రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు సీఈసీ కమిటీని నియమించినట్టు వివరించారు.. అభ్యర్థులు అప్లపికేషన్లను గాంధీ భవన్లోనే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు మరో 100…
You cannot copy content of this page