చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ను (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ. మననీళ్ళు… మన హక్కులు పోరాటానికి నల్లగొండ లో జరిగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు…

మరి కాసేపట్లో మేడిగడ్డకు బయల్దేరునున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రుల తోపాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి బయల్దేరనున్నారు. అసెంబ్లీ దగ్గర నాలుగు ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీకి హాజరైన అనంతరం అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరుతారు. మధ్యహాన్నం…

రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని

Trinethram News : హైదరాబాద్‌ : రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని.. రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి తెలిపారు.…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా బహిరంగ సభలో పాల్గొననున్నారు

“నల్గొండలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ : కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా నదీ యజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ సభ…

త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 13తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు కొత్తగా 1000 మంది…

నిండు సభలో హ్యాండ్సప్‌

Trinethram News : హైదరాబాద్‌ : ఫిబ్రవరి 12 కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్‌ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కృష్ణా జలాలపై కేసీఆర్‌ గొంతు విప్పడం…

ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు స్థిరాస్తి సంస్థ యజమాని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న భువన తేజ స్థిరాస్తి సంస్థ యజమాని సుబ్రహ్మణ్యాన్ని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.2.29 కోట్ల నగదును వసూలు చేసి కాజేసినట్లు…

తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని : వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కళల్లో వినోదమే కాకుండా విజ్ఞానం దాగి ఉందని చెప్పారు. నేటి సమాజంలో కొన్ని కళలు కనుమరుగవుతున్నాయని, వాటిని వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం…

భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలోని భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫైనల్‌ ‘కీ’ విడుదలైంది. గతేడాది జులైలో నిర్వహించిన ఈ పరీక్షల  తుది కీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) విడుదల…

హరీష్ రావు పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

“హరీష్ రావు పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు : తెలంగాణ శాసనసభలో కృష్ణా జలాలపై సాగిన చర్చల్లో పాలకవిపక్షాల మధ్య ఇవాళ మాటల యుద్ధం జరిగింది. అనంతరం అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ…

You cannot copy content of this page