ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

Trinethram News : హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్

Trinethram News : తిరుపతి మార్చి 08తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, భీమా చిత్రం హీరో గోపీచంద్,చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని…

12th ఫెయిల్

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (IMDB)లో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. తాజాాగా తెలుగు వెర్షన్ OTT డిస్నీ+ హాట్‍స్టార్ లో అందుబాటులోకి వచ్చిందిప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలు దక్కించుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయితే ఎంచక్కా…

కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసులు కోర్టు విచారణకు హాజరుకాని జయప్రద అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించిన కోర్టు

22 ఏళ్ళ తర్వాత కలుసుకున్న ‘మన్మథుడు’ జోడి

త్రివిక్ర‌మ్ మాట‌లు కే.విజయభాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో 2002 డిసెంబ‌ర్ 20న వ‌చ్చిన మన్మథుడు చిత్రం మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోనాలి బింద్రే, అన్షు స‌గ్గ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా న‌టించారు. తాజాగా ఈ భామ నాగార్జున‌ను క‌లుసుకుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున‌పై…

ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చిన హీరో సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. గతంలో మిగ్‌జాం తుపాను సమయంలో సూర్య ఫ్యాన్స్‌ వేలమంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి సూర్య విందును ఏర్పాటు చేశారు.

సినీనటి సౌమ్య శెట్టి అరెస్ట్

Trinethram News : వైజాగ్ : కిలోకి పైగా బంగారం చోరీ చేసి గోవాకి ఎస్కేప్ పుల్‌టైం ఇన్‌స్టాలో రీల్స్ – పార్ట్‌టైం దొంగ. సినీనటి సౌమ్యశెట్టిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకిపైగా…

చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ : కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్…

తెరకెక్కిన కామెడీ వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’

ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’. గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దానికి సీక్వెల్‌గా సీజన్‌-2 రాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌ పంచుకుంది. మార్చి…

దర్శకుడు క్రిష్ డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్ !

డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులు టెస్ట్ చేయించారు. యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్…

You cannot copy content of this page