ఆంద్రప్రదేశ్ లో ఫిబ్రవరి 10న ఎన్నికల ?

ఆంద్రప్రదేశ్ లో ఫిబ్రవరి 10న ఎన్నికల ? ఖరారైన ముహూర్తం సిద్ధమవుతున్న ఎన్నికలకమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం? 21 రోజులు ముందుగానే ముంచుకొస్తున్న ఎన్నికలు? ఏపీలో ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ

AP News : తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ అమరావతి: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. బుధవారం కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం కార్యాలయానికి వచ్చారు.. సీఎం క్యాంప్ ఆఫీసుకు…

విశాఖ చేరుకున్న చంద్రబాబు

విశాఖ చేరుకున్న చంద్రబాబు AP: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఇవాళ సాయంత్రం జరిగే యువగళం-నవశకం బహిరంగ సభలో పాల్గొనేందుకు బాలకృష్ణతో కలిసి బాబు విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు తణుకు గౌరవ…

సీటు లేకపోయినా కార్యకర్తగానైనా పనిచేస్తా

సీటు లేకపోయినా కార్యకర్తగానైనా పనిచేస్తా…! మంత్రి జోగి రమేష్ ఈ ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వకపోయినా కూడా తాను వైఎస్‌ఆర్సీపీని వీడబోనని, ఓ సామాన్య కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని, జగన్ నాయకత్వంలో పని చేస్తానని వివరించారు. జగన్ గీసిన గీతను దాటే…

పొన్నూరు టికెట్ రేసులో మంత్రి అంబటి రాంబాబు

పొన్నూరు టికెట్ రేసులో మంత్రి అంబటి రాంబాబు… మీకు నిజాయితీ ఉంటే రేపల్లె టికెట్ తెచ్చుకోండి…! మంత్రి అంబటి రాంబాబుకు ముప్పాళ్ళ మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి సవాల్… గంతకు తగ్గ బొంత అన్నట్లుగా అంబటి సోదరులు సత్తెనపల్లిలో ఎన్నెన్నో అవినీతి పనులు…

తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం

Tirumala: తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలలో ఉన్న అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి తెరపైకి వచ్చింది.. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు.…

నేడు అకౌంట్లోకి డబ్బులు

నేడు అకౌంట్లోకి డబ్బులు జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను నేడు బటన్ నొక్కి CM లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న 390 మంది విద్యార్థులకు ₹41.6 కోట్లు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణత…

సత్యసాయి జిల్లా జేసీ గా అభిషేక్ కుమార్

సత్యసాయి జిల్లా జేసీ గా అభిషేక్ కుమార్ అల్లూరి జిల్లా జేసీ గా కొల్లాబత్తుల కార్తీక్. MSME కార్పోరేషన్ సీఈవో గా సేదు మాధవన్. మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఎస్ శోభిక. పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి…

జనసేన పార్టీ ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఒంటరి మహిళల అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుక

జనసేన పార్టీ ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఒంటరి మహిళల అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుక..!! పిఠాపురం జనసేన పార్టీ నాయకులు పీ.ఎస్.ఎన్.మూర్తి టీం ఈరోజు పిఠాపురం టౌన్ 10వ వార్డు మిరపకాయల వీధిలో 25 మంది ఒంటరి మహిళల…

తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లిలో దారుణం…!!!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లిలో దారుణం…!!! ఓ విద్యా సంస్థలో కృష్ణ జింక మృతి చెందినట్లు సమాచారం వన్య ప్రాణుల చట్టానికి నీళ్ళొదులుతూ ఆ పాఠశాల యాజమాన్యం అక్కడ వన్య ప్రాణుల్ని పెంచుతున్నట్లు తెలుస్తుంది పర్యవేక్షణ లోపం వల్లే కృష్ణ…

Other Story

You cannot copy content of this page