చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు: జనసేన పవన్ కళ్యాణ్

చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు: జనసేన పవన్ కళ్యాణ్ ఏమి ఆశించి టిడిపి మద్దతు ఇవ్వలేదు, టిడిపి కష్టాల్లో ఉంది కాబట్టి మద్దతు ఇచ్చా. 2019లో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వలన టిడిపికి దూరం అయ్యాము. 2024లో మళ్ళీ…

ఎమ్.ఎస్. రెడ్డి పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

ఎమ్.ఎస్. రెడ్డి పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఏసుక్రీస్తు జీవితం భావితర పౌరులకు ఆదర్శనీయం కరస్పాండెంట్ చామకూరి శ్రీనివాస్ ఎమ్మెస్ రెడ్డి పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని 24 వ వార్డు చంద్రన్న కుంట లో…

ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం

ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు అన్నారు. జగ్గయ్యపేట పట్టణం, డిపో సెంటర్…

వైసిపి ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం – 2023 వలన ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు

మచిలీపట్నం వైసిపి ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం – 2023 వలన ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు.* ఈ చట్టం వలన భూవివాదాల పై సివిల్ కోర్టుకు వెళ్లే అధికారం ఉండదు. భూవివాదాల పరిష్కారాల బాధ్యత రెవిన్యూ యంత్రాంగం చేతిలో పెట్టడం…

యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ‘ఆడుదాం ఆంధ్రా’

వైఎస్సార్ సీపీ ప్రెస్ నోట్ తేది : 20-12-2023స్థలం :తాడేపల్లి యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే.. ‘ఆడుదాం ఆంధ్రా’ ఆడుదాం ఆంధ్రా కోసం జాతీయ అకాడమీలు, చైన్నై సూపర్ కీంగ్స్, ప్రైమ్ వాలీబాల్, ప్రో-కబ్బాడి…

ఉచిత ఇసుక’ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Ap High court : ‘ఉచిత ఇసుక’ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ అమరావతి: ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉచిత…

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన నిర్ణయం

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన నిర్ణయం.. వచ్చేఎన్నికల్లో పోటీ చేయనని అధిష్టానానికి తెలిపిన వసంత కృష్ణప్రసాద్.. నిన్న తాడేపల్లి రావాలని వైసీపీ అధిష్టానం పిలుపు.. రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపిన వసంతకృష్ణప్రసాద్..

నవగళం బహిరంగసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

నవగళం బహిరంగసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య రాష్ట్రచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యువగళం-నవశకం సభ జరుగుతోంది. యువనేత లోకేష్ యువగళంలో 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసాను కల్పించారు. యువగళం పాదయాత్ర ప్రత్యర్థుల…

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జన సేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జన సేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. అక్కడ నుంచి సన్ రే రిసార్ట్స్ చేరుకున్న పవన్… అక్కడ నుంచి సభా స్థలంకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్

You cannot copy content of this page