MLC Potula Sunitha : వైసీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

Another big shock for YCP.. MLC Potula Sunitha’s resignation ఎపీలో మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ…

Permanent Judges : హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం

Both were sworn in as permanent judges of the High Court ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సంగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా…

269 Posts in Municipalities : ఏపీలో మున్సిపాలిటీల్లో 269 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం

Cabinet approval for filling 269 posts in municipalities in AP Trinethram News : అమరావతి ఏపీ సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది.మున్సిపాలిటీల్లో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి క్యాబినెట్…

Earthquakes : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూప్రకంపనలు!

Earthquakes in Srikakulam district Ichhapuram! Trinethram News : 28th Aug : ఇచ్ఛాపురం శ్రీకాకుళంలో భూప్రకంపనలు అలజడి రేపాయి.ఇచ్ఛాపురం పరిసరాల్లో తెల్లవారుజామున 3.40 గంటలకు ఒకసారి, 4.03 గంటలకు మరోసారి భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. 3 సెకన్ల…

CM Chandrababu : ఏపీలో విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు:సీఎం చంద్రబాబు

Electric bicycles for students and Dwakra women in AP : CM Chandrababu ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లు Trinethram News : 28th Aug : అమరావతి ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా మహిళలు,…

TDP : టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు

Eluru Mayor Sheikh Noor Jahan’s couple joined TDP కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతిః ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్…

Constable Posts : ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులపై త్వరలో నిర్ణయం

Decision on 6,100 constable posts in AP soon ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో 2 లేక మూడు రోజుల్లోనే…

గుండెపోటుతో బస్సులోనే మహిళ మృతి

Woman dies of heart attack in bus అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి విషాద ఘటన ఏపీలో తాజాగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన…

Shrikrishna Janmashtami : చిత్తూరు జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

Happy Shrikrishna Janmashtami to the people of Chittoor district Trinethram News : చిత్తూరు : * కష్టసుఖాలు, గెలుపోటములు సమస్థితిలో చూడటమే శ్రీకృష్ణ తత్వం … అందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయం — జిల్లా ఎస్పీ శ్రీ. V.…

You cannot copy content of this page