ఎస్సై కాలికి బలమైన గాయం

ఎస్సై కాలికి బలమైన గాయం రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఎస్సై జి. సురేష్ గాయపడ్డ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.ద్విచక్ర వాహనంపై ఆయన వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని తప్పించే క్రమంలో ఆయన వాహనం అదుపు తప్పి ఎస్ఐ…

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు.. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీలు తొలగింపు. పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న 1444 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 931 ఆయాలను తొలగిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే అనేక రోజులుగా వేచి…

గుంటూరు ఎస్పీకి ధూళిపాళ్ల నరేంద్ర పిర్యాదు

గుంటూరు గుంటూరు ఎస్పీకి ధూళిపాళ్ల నరేంద్ర పిర్యాదు. వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారాపై ఎస్పీకి పిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్రపై తప్పుడు ప్రచారం. ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ…

విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశం

విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశం… ఏపీలో అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల అంగన్వాడీలపై…

ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.. ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్.. ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం…

అంగన్వాడీ కార్యకర్తలు అరెస్టు

కృష్ణా జిల్లా.అవనిగడ్డ నియోజకవర్గం. అంగన్వాడీ కార్యకర్తలు అరెస్టు..కోడూరు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ వి. రాజేంద్రప్రసాద్. ఆధ్వర్యంలో. తన సిబ్బందితో కలిసిపలు వాహనాలు అస్మికంగా తనిఖీలు .. పోలీసులు గస్తీ ముమ్మరం. అంగన్వాడీ కార్యకర్తలు, వెల్పర్లు కునోటీసులు జారీ ,అరెస్ట్ చేసిపోలీస్…

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా అమరావతి.. నేడు ఓటర్ల తుదిజాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. గతేడాది ప్రకటించిన ముసాయిదా జాబితాల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగుచూడటంతో తప్పులను సరిదిద్దాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి.. ఎట్టకేలకు స్పందించిన ఎన్నికల…

చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్

తిరుపతి చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్ 10మందికి తీవ్ర , 20మందికి స్వల్ప గాయాలు, బళ్లారి నుంచి 45మంది ప్రయాణికులతో చెన్నై వెళుతుండగా ఘటన

అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్టు్లు

అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్టు్లు ధర్నా చౌక్ వద్ద అర్ధరాత్రి 3 గంటల సమయంలో అంగన్వాడీ మహిళల అరెస్టు్లు ధర్నా చౌక్ సమీపంలో లైట్లు అర్పేసి మరి మహిళలపై దౌర్జన్యం ఫోటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై డిసిపి విశాల్ గున్ని ఆగ్రహం ఫోటోగ్రాఫర్లను…

బాపట్ల నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ

బాపట్ల నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ ని నియమించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు. ఈరోజు బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజవర్గ సమన్వయకర్త నామాల వెంకట శివన్నారాయణ పత్రిక సమావేశంలో తెలియజేశారు.…

You cannot copy content of this page