హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

ఐఆర్ ఆర్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం ఐఆర్ ఆర్ కేసులో ఈనెల 10న చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు…

రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి : షర్మిళ

Trinethram News : విశాఖ… విశాఖ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పిసిసి చీఫ్ షర్మిల షర్మిళ కామెంట్స్…. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి పాలక పక్షం-ప్రతిపక్ష పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయి టీడీపీ హయాంలో స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేసిన…

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

Trinethram News : రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన తూర్పుగోదావరిజిల్లా టీడీపీ నాయకులు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 3రోజులు నిజం గెలవాలి కార్యక్రమం. విమానాశ్రయానికి భారీగా చేరుకున్న జిల్లా నాయకులు, కార్యకర్తలు. నేడు జగ్గంపేట, పెద్దాపురం,…

ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు

కాక పుడుతున్న ఏపీ రాజకీయాలు…ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు.. ఏపీ ఎన్నికలకు రంగం సిద్ధమైందా?. ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు రాజకీయ పార్టీలతో పాటు.. ఎలక్షన్ కమిషన్…

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన అమరావతి: జనవరి 24ఇవాళ సిఎం జగన్ పర్యటన తిరుపతిలో పర్యటించానున్నారు. అక్కడ ఓ సమ్మిట్‌ కు సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి తిరుపతి కి బయలుదేర నున్నారు.

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన. 3 రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి. నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన. రేపు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట…

గన్ పౌడర్ పేలి కూలీ మృతి

Trinethram News : ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : చినకామన పూడి గ్రామం : గన్ పౌడర్ పేలి కూలీ మృతి మరొకరి పరిస్థితి విషమం గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని…

ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట

జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం అక్కిరాజు దిబ్బ…

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

You cannot copy content of this page