సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

Trinethram News : అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో…

రామసింగవరం పంట పొలాల్లో దూడ మీద దాడి చేసిన పులి

ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల మండలం : రామసింగవరం పంట పొలాల్లో దూడ మీద దాడి చేసిన పులి‼️ సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దూడను చంపి పూర్తిగా తిన్నట్లుగా ఆనవాళ్లు.. ఏలూరు జిల్లా – తూ.గో జిల్లా సరిహద్దు…

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ…

గాంధీ వర్థంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం

గాంధీ వర్థంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం – దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన వారిని స్మరించుకుందాం – నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే నేడు పోరాటం చేయాలి – రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలి – మంచికి…

కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్

Trinethram News : విజయవాడ కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదు వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి…

సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

Trinethram News : అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో…

కుల గణన గడువు పొడిగింపు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెంచినట్లు వెల్లడించారు. కుల గణన సేకరణను ఈ నెల 19 నుంచి ప్రారంభించి 29వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం…

ఏపీకి రానున్న NSG కమాండో చీఫ్

▪️చంద్రబాబు భద్రత విషయంలో సెక్యూరిటీని పెంచనున్న NSG కమాండో చీఫ్.. ▪️రాజమండ్రి కాతేరు లో టిడిపి సభలో ఒక్కసారిగా దూసుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేదని ఏపీ పోలీసులపై ఆగ్రహం. ▪️చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న…

ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం

Trinethram News : రిపబ్లిక్ డే వేడుకల్లో డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో రూపొందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో…

రాష్ట్రంలో భారీగా 30 మంది ఐపీఎస్ ల బదిలీలు

Trinethram News : అమరావతి కుమార్ విశ్వజిత్ – రైల్వేస్ డీజీ అతుల్ సింగ్ – ఏపీఎస్పీ ఏడీజీ సీహెచ్ శ్రీకాంత్ – ఆక్టోపస్ ఐజీ కొల్లి రఘురాం రెడ్డి – విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ఎస్వీ రాజశేఖర్ బాబు –…

You cannot copy content of this page