2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, పవన్‌ సిద్ధం- మంత్రి అంబటి

పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్‌ విజన్‌. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉ‍న్నారు. చంద్రబాబుకి ఉంది విజన్‌ కాదు.. ఆయన ఒళ్లంతా విషమే. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్య్పాదంగా ఉంది.…

మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని

Trinethram News : జిల్లా: గుంటూరుసెంటర్: తాడేపల్లి మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని తాడేపల్లి చిగురు బాలల ఆశ్రమంలో పోలీస్, ఆర్టీవో, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన సదస్సు రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ నిర్వహించిన…

చెరుకుపల్లిలో పర్యటించిన నారా భువనేశ్వరి

Trinethram News :బాపట్ల జిల్లా: రేపల్లె చంద్రబాబు అరెస్టు సందర్భంగా మనోవేదనతో మృతి చెందిన కోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి , రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును…

జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి.. పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు

Trinethram News : ఫిబ్రవరి 4న జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరిక ఎంపీ సీటుపై క్లారిటీ వచ్చాకే పార్టీ మారేందుకు బాలశౌరి నిర్ణయం ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాలున్నాయన్న వార్తల నడుమ పార్టీ మారేందుకు నిర్ణయం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి…

నారా భువనేశ్వరికి తృటిలో తప్పిన విమాన ప్రమాదం

Trinethram News : గన్నవరం :జనవరి 30టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వ రికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలు దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ…

ఫిబ్రవరి మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన ?ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్న పవన్, చంద్రబాబు

Trinethram News : ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కూడా రెండు సార్లు సమావేశం అయ్యారు. ఎవరు ఎన్ని…

ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్ – హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం

ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్ – హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం… నకిలీ గ్యాంగ్ కి లీడర్ ఏపీ లో కర్నూల్ డి ఐ జి ఆఫీస్ లో పనిచేసే ఎస్‌ఐ…అరెస్ట్ !…

షర్మిలకు భద్రతను పెంచాలి: అయ్యన్న పాత్రుడు

Trinethram News : షర్మిలకు వైఎస్సార్ తన ఆస్తిలో వాటా రాశారన్న అయ్యన్న తనకు కూడా ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న

జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి… ఘనంగా నివాళులు

వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి వేగేశన నరేంద్ర వర్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

ఏపీ సచివాలయంలో హౌజ్‌కీపింగ్ ఉద్యోగుల ఆందోళన

Trinethram News : అమరావతి : మొన్నటి వరకు మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల ఆందోళనలతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… తాజాగా హౌజ్ కీపింగ్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు.. ”మాపై మీ కక్ష” అంటూ సచివాలయంలో జగన్ సర్కార్‌పై హౌజ్…

You cannot copy content of this page