త్వరలో తెదేపాలో కి లావు శ్రీకృష్ణదేవరాయులు

Trinethram News : అమరావతి: నరసరావుపేట ఎంపీ, వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు త్వరలో తెదేపాలో చేరనున్నారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో…

ఏపీలో ఇంట‌ర్ హాల్‌ టిక్కెట్లు ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల

ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి…

అవినీతి సొమ్ముతో ఎన్నికలకు YCP సిద్ధం: పవన్ కళ్యాణ్

AP: ఇసుక, మైనింగ్, మద్యం అక్రమార్జన సొమ్ముతో YCP ఎన్నికల బరిలోకి దిగుతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తోంది. అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. దీనిపై అధికారులు కూడా మౌనంగా…

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి

Trinethram News : – 15-02-2024 శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం…

టీడీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాసిన చంద్రదేవ్ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ సంప్రదింపులు జరపడాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ లేఖలో వివరణ గత ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ

నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Trinethram News : నంద్యాల.. ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక ప్రకటన.. అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం.. నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం చంద్రబాబు.. ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి…

రామభక్తునికి సన్మానం

Trinethram News : బాపట్ల విశ్వహిందూ పరిషత్ సభ్యులైన చీమల దీన్నే శివన్నారాయణ శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్య లో ప్రతిష్టపడిన బాల రాముని దర్శించి పునీతులై అచ్చటి శ్రీరాముని పవిత్ర అక్షింతలు తెచ్చి బాపట్ల జిల్లా భక్తులందరికీ పంచి న…

ఎమ్మెల్సి సి. రామచంద్రయ్య కామెంట్స్..

కడప జిల్లా.. రాజధాని గురుంచి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడటం హేయనీయం.. సుబ్బారెడ్డి కి రాజధాని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… సుబ్బారెడ్డి దెబ్బకు సాక్షాత్తు టిటిడి అతలాకుతలం అయ్యింది.. వైవీ సుబ్బారెడ్డి కి మెదడు లేదు…. సొంత జిల్లానే జగన్ పట్టించుకోలేదు.. ఎమ్మెల్యే…

You cannot copy content of this page