హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

ఐఆర్ ఆర్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం ఐఆర్ ఆర్ కేసులో ఈనెల 10న చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు…

బాపట్ల జిల్లా అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిండి లో నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

బాపట్ల జిల్లా అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిండి లో నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు… 350 లీటర్ల బెల్లం వూట ధ్వంసం.. పాల్గొన్న రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి ఎస్సైలు వారి సిబ్బంది …

చైనా లో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రత

చైనా లో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రత మంగళవారం ఉదయం 2 గంటల సమయంలో భూకంపం మొత్తం 14 సార్లు కంపించిన భూమి చైనా లో భారీ భూకంపం సంభవించటంతో అక్కడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్తాన్ –…

గిరినగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్

ఈ రొజు కుత్బుల్లాపూర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారు పాల్గొన్నారు .ఈ కార్యక్రమం లో నిరుపేదలకు మందులు…

191 ఎన్టీఆర్ నగర్ లో పల్లకి సేవతో శోభాయాత్రలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు

నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని ఈరోజు 191 ఎన్టీఆర్ నగర్ లో పల్లకి సేవతో శోభాయాత్రలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ…

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి ఎన్నో త్యాగాలతో మన రాముడు…

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు. రామసేతు నిర్మించిన చారిత్రాత్మక నేపధ్యం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రధాని సందర్శించారు. సముద్రంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

విజయవాడ(ప్రభుత్వ ఆసుపత్రి-విజయవాడ) విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి…

పుల్లలచెరువు మండలం లో ఇద్దరు అరెస్టు

పుల్లలచెరువు మండలం లో ఇద్దరు అరెస్టు పుల్లలచెరువు మండలం నరజాముల తాండలో నాటు సార తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎర్రగొండపాలెం ఎస్.ఐ ఎమ్. వి. రాజేష్ తెలిపారు. నాటుసారా తయారు చేయడం, అమ్మడం నేరమని…

అని హోరెత్తిన షోషల్ మీడియా ఈ వార్త లో నిజమెంత!

అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌? అని హోరెత్తిన షోషల్ మీడియా ఈ వార్త లో నిజమెంత!ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్‌తో ఇప్పుడంతా ‘డార్లింగ్‌’ గురించే…

You cannot copy content of this page