ఏనుగుపై ఎక్కి ప్రధాని మోదీ సఫారీ.. వీడియో వైరల్

Trinethram News : Mar 09, 2024, ప్రధాని మోదీ శనివారం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఆయన కజిరంగ జాతీయ పార్క్‌ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై సఫారీ చేస్తూ అభయారణ్యంలోని సెంట్రల్ కొహోరా రేంజ్‌ను సందర్శించారు. ఆ తర్వాత…

రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక

Trinethram News : న్యూ ఢిల్లీ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘భారత రాష్ట్రపతి సుధామూర్తి ని రాజ్యసభకు…

ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. రూ.100 తగ్గిన వంటగ్యాస్ ధర

Trinethram News : దేశవ్యాప్తంగా మహిళలకు ఇది గుడ్‌న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. LPG సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. అసలే గ్యాస్, పెట్రోల్, డీజిల్…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : బెంగాల్ :మార్చి 06పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది…

దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోరైలు సేవలు

దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విశేషాలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హుగ్లీ నది…

దేశంలోనే మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న మోదీ

Trinethram News : కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల…

రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ

కలకత్తా : మార్చి 6 కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత…

నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని అక్కడి నుంచి పటాన్‌చెరుకు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు అనంతరం రాజకీయ ప్రసంగం..

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కార్యక్రమాలు

Trinethram News : మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి వీడ్కోలు పలుకనున్న సీఎం. సచివాలయంలో పశు సంవర్ధక, మత్స్య శాఖపై సమీక్ష సమావేశం సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక…

తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే

ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11.20 గంటలకు పఠాన్‌ చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

Other Story

You cannot copy content of this page