mpdo

TELANGANA

Sarpanch Felicitation : సర్పంచుల సన్మానం

డిండి (గుండ్ల పల్లి) జనవరి 08 త్రినేత్రం న్యూస్.. డిండి మండల కేంద్రంలో మండలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచుల సన్మానం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. […]

ANDHRAPRADESH

Review Meeting : ఉపాధి హామీ క్షేత్ర సహాయక సిబ్బందితో సమీక్ష సమావేశం

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలంలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్లో

ANDHRAPRADESH

MPDO : భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

ఘన నివాళి అర్పించిన ఎంపీడీవో సుబ్రహ్మణ్యం త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 7: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం. బోగోలు మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో

ANDHRAPRADESH

Thomas : పేద ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమిప్రభుత్వ లక్ష్యం. థామస్

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం ఎంపీడీవో ఆఫీసులో ఈరోజు అనగా శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి

ANDHRAPRADESH

Solve Public Problems : గ్రామ మరియు మండల స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించండి

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. చిత్తూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పెనుమూరు ఎంపీడీవో ఆఫీస్ లో ప్రజా సమస్యల పరిష్కారం గురించి అన్ని శాఖల మండల

TELANGANA

“Vande Mataram” డిండి ఎంపీడీవో కార్యాలయంలో “వందేమాతరం ” జాతీయ గీతం 150 సం;; ల వేడుకలు

డిండి (గుండ్లపల్లి)నవంబర్07. త్రినేత్రం న్యూస్. భారతదేశభక్తిగీతం ఉద్యమగీతమైన “వందేమాతరం” 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా డిండి మండల కేంద్రంలోని మండల

TELANGANA

MLA Jare Adinarayana : అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముందుగా ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలకు కొత్త పనిముట్లు అందజేశారు.

ANDHRAPRADESH

Agricultural Drones : వ్యవసాయ డ్రోన్లు పంపిణీ

త్రినేత్రం న్యూస్, సెప్టెంబర్ 20, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట పొలాలకు పిచికారి చేసే

TELANGANA

Collector Koya : ఆధార్ సవరణ క్యాంపులు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఆగస్టు -20: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు కలెక్టర్ కోయ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, పెద్దపల్లి,

You cannot copy content of this page

Scroll to Top