mahasabha

TELANGANA

TSUTF : టి ఎస్ యు టి ఫ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

డిండి( గుండ్లపల్లి) నవంబర్ 21 త్రినేత్రం న్యూస్. డిండి మండల టీఎస్ యుటిఎఫ్ మహాసభలను జడ్.పి.హెచ్.ఎస్ డిండి యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా […]

ANDHRAPRADESH

CPI : సెక్యూరిటీ గార్డ్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి

మెడికల్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ, వర్కర్స్ యూనియన్,మహాసభలోసిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు త్రినేత్రం న్యూస్, కాకినాడ,అక్టోబర్, 24: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ &

TELANGANA

Mahasabhas a Success : గ్రామ పంచాయతీ కార్మికుల మహాసభలను విజయవంతం చేయండి

మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల

TELANGANA

Korivi Krishna Swamy Mudiraj : పరిగి పట్టణంలో ఘనంగా కొరివి క్రిష్ణా స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మునిసిపాలిటీలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పరిగి మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో రచయిత జర్నలిస్టు హైదరాబాద్

TELANGANA

ఆగస్టు 17న దేవరకొండలో చేయూత పెన్షన్ దారుల మహాసభ

హాజరుకానున్న మందకృష్ణ.దేవరకొండ ఆగస్టు 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండలో చేయూత పెన్షన్ పెంపు డిమాండ్ తో ఆగస్టు 17న మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. ఈ మహాసభకు

TELANGANA

CPI Party : ఆగస్టు 19 నుండి 22 వరకు జరిగే సి పి ఐ రాష్ట్ర మహాసభలు విజయవంతం చెయ్యండి

త్రినేత్రం న్యూస్ జులై 21 ధర్మసాగర్ :హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం లో ధర్మసాగర్ మండల సీ పి ఐ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశం

TELANGANA

CPI : ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపనకై ఎర్రజండా పోరాటం

పేదరికం ఉన్నంత కాలం ప్రజలకు అండగా సిపిఐ…సిపిఐ డిండి మండల మహాసభలో ఎమ్మెల్సీ,సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం…డిండి జూన్ 29 త్రినేత్రం న్యూస్. ప్రజా ఉద్యమాలే

TELANGANA

CPI : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

ప్రజాపాలనలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి…సిపిఐ డిండి మండల మహాసభను జయప్రదం చేయండి… డిండి (గుండ్ల పల్లి) జూన్ 25 త్రినేత్రం న్యూస్. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ

ANDHRAPRADESH

CPI : భారత కమ్యూనిస్టు పార్టీ ( సీపీఐ ) 20 వ మండల మహాసభ రావణాపల్లి లో ఘనంగా జరిగింది

త్రినేత్రం న్యూస్ ( కొయ్యూరు) : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, రావణాపల్లిలో సీపీఐ పార్టీ 20వ మండల మహాసభ ఎంతో ఘనంగా జరిగింది. కొయ్యూరు మండలం, పార్టీ

ANDHRAPRADESH

12 న, రావణాపల్లి గ్రామంలో సిపిఐ మండల మహాసభ.

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు) అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, రావణాపల్లి గ్రామంలో ఈనెల 12వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ (సి పి ఐ) మండలం

You cannot copy content of this page

Scroll to Top