ఎన్నాళ్ళు గడిచిన ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష – మండల జేఏసి నాయకులు ఎస్. అశోక్ లాల్

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు మండలం) జిల్లా ఇంచార్జ్ : ఎన్నాళ్ళు గడిచిన ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష. రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న విద్యాలయాల్లో, తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేయడం చిరస్మరణీయం కానీ, స్వతంత్రం వచ్చి…

Christmas Holidays : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం Trinethram News : తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రిస్మస్ పండగకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వరుసగా మూడు రోజులు సెలవులు…

విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్

విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! Trinethram News : Andhra Pradesh : విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి.…

Minister Ponnam Prabhakar : సికింద్రాబాద్ కుమ్మరిగూడ లో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Trinethram News : సికింద్రాబాద్ సికింద్రాబాద్ కుమ్మరిగూడ లో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పార్టీ వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ .కార్యక్రమంలో పాల్గొన్న…

ఏపీలో ‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300

ఏపీలో ‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300 Trinethram News : అమరావతి ఏపీలో ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చేందుకు కూటమిప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇప్పటి వరకు రూ.255 కూలి ఇస్తుండగా దీనిని రూ.300కు పెంచేందుకు సీఎంచంద్రబాబు, డిప్యూటీ…

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన Trinethram News : Andhra Pradesh : Dec 10, 2024, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రజలకు తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 25న పండుగ నేపథ్యంలో క్రిస్టియన్స్…

ప్రభుత్వ ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు!

ప్రభుత్వ ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు! Trinethram News : హైదరాబాద్‌ : డిసెంబర్‌ 10 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని, అధికారులకు సమాచారం వచ్చింది, ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు…

Aadhaar : ఆధార్ ఉన్న వారికి శుభవార్త

ఆధార్ ఉన్న వారికి శుభవార్త Trinethram News : ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM…

Supreme Court : ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తారు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు

ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తారు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు Trinethram News : ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు. ఉపాధి కల్పించలేరా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వా న్ని ప్రశ్నించింది, 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్…

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సందర్భంగా సన్మానం దిండి

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సందర్భంగా సన్మానం దిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్ నవంబర్ 14 తేదీన వెలబడిన ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన గాజుల వెంకట్ రాములు కుమారుడు గాజుల రాఘవేంద్ర రాఘవేందర్ ను ఈరోజు ప్రక్లాపూర్ గ్రామ మాజీ…

You cannot copy content of this page