godavarikhani

TELANGANA

Wall Posters : సమ్మె వాల్ పోస్టర్స్ ను విడుదల చేసిన జేఏసీ సంఘాల నాయకులు

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సమ్మె ను గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో […]

TELANGANA

General Strike : హక్కుల రక్షణకై జూలై 9 న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం!

సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఆర్ జీ 1 ఏరియా 2A గని వద్ద సింగరేణి కార్మిక సంఘాల

TELANGANA

Mid-Day Meal : మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి.

సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మధ్యాహ్న

TELANGANA

Collector Koya : గోదావరిఖని జనరల్ ఆసుపత్రి మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

రామగుండం, జూన్-30 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనపై నివేదిక పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం

TELANGANA

Muske Ravikumar : గోదావరిఖని సీనియర్ సివిల్ కోర్ట్ అజీపీ గా గోదావరిఖని కి చెందిన ముస్కె రవికుమార్ న్యాయవాది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు కోర్ట్ లో అజీపీ గా భాద్యతలు తీసుకోవడం జరిగింది.నేటి నుండి 3 సంవత్సరాల

TELANGANA

Bhaskar Rao : ఘనంగా నిర్వహించిన భాస్కర్ రావు 34 వర్థంతి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం ఆర్జీ వన్ జి.ఎం ఆఫీస్ చౌరస్తా వద్ద ఉన్న భాస్కర్ రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు

TELANGANA

Vadlakonda Yellappa : లయన్స్ క్లబ్ రామగుండం నూతన అధ్యక్షులుగా వడ్లకొండ ఎల్లప్ప

లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ ఇన్స్టాలేషన్ సెర్మని వేడుకలు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలోని ఆర్ఆర్ గార్డెన్లో అధ్యక్షులు పి మల్లికార్జున్ అధ్యక్షతన వైభవంగా

TELANGANA

All-India Strike : జూలై 9న జరిగే అఖిల భారత సమ్మె ను విజయవంతం చేద్దాం

ఈదునూరి రామకృష్ణ. ప్రధాన కార్యదర్శి GLBKS ఐ ఎఫ్ టు యు రామగుండం రీజియన్. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నాలుగు లేబర్ కోడుల రద్దు. ప్రభుత్వ

TELANGANA

Maddela Dinesh : పరామర్శించిన మద్దెల దినేష్ ఏఐటియుసి నాయకులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) మాజీ అధ్యక్షులు కామ్రేడ్ వై.గట్టయ్య ఆదివారం రోజున గోదావరిఖని లోని పవర్ హౌజ్ కాలనీ

TELANGANA

Peeka Arun : మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య కాంగ్రెస్ నాయకుడు పీక అరుణ్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని, పత్రిక విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు చేయడాన్ని

You cannot copy content of this page

Scroll to Top