godavarikhani

TELANGANA

INTUC : శ్రమశక్తి అవార్డు గ్రహీతలను ఘనంగా సన్నానించిన ఐఎన్టియుసి నాయకుల

గోదావరిఖని మే 23-//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణలో ప్రతిష్టాత్మక కంపెనీ అయిన సిరుల తల్లి సింగరేణి లో సుమారు 35సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించి అందరితో మన్ననలు […]

TELANGANA

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం అందజేసిన సిఎంఓఏఐ

గోదావరిఖని మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారుల సమస్యల ప్రధానమైన వేతన బకాయిల్లో పిఆర్పి 2022 – 23 సంవత్సరపు బకాయిలు చెల్లించాలని, సింగరేణి ఇతర

TELANGANA

IFTU : నాలుగు లేబర్ కోడుల రద్దుకై మే 20 న బొగ్గు గనుల పై నల్ల బ్యాడ్జీలతో నిరసన

ఐ కృష్ణ , గ్లాబిక్స్ ఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గోదావరిఖని మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో బొగ్గు గని కార్మిక సంఘం గ్లాబిక్స్ ఐఎఫ్టియు

TELANGANA

Velpula Kumaraswamy : 4 లేబర్ కోడ్లు రద్దుచేయాలి, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి

వేల్పుల కుమారస్వామి,జిల్లా అధ్యక్షులు గోదావరిఖని మే-20//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సీఐటీయూ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పలు సెక్షన్లపై నిరసన కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని

TELANGANA

ప్రమాదకరంగా ఉన్న జి ఎం. ఆఫీస్ టర్నింగ్ పాయింట్ ను పరిశీలించిన గోదావరిఖని ఏసీపీ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రామగుండం పోలీస్ కమీషనరేట్ గోదావరిఖని పట్టణం లోని సింగరేణి బి గెస్ట్ హౌస్ వద్ద గల మూల మలుపు పాయింట్

TELANGANA

MLA Raj Thakur : ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఉచితంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖనిలో ట్రాఫిక్ పోలీస్ లు సుమారు200 పైగా హెల్మెట్లను ఉచితంగా ఇవ్వడం జరిగింది ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు

TELANGANA

Inspector : వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి తల్లితండ్రులకుఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం ఆధ్వర్యంలో

TELANGANA

MP Gaddam Vamsi Krishna : ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫ్లెక్సీకి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల పించన్ ఇవ్వాలంటూ పార్లమెంట్ లో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి కార్మికుల

TELANGANA

AITUC : వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో ఏఐటియుసి కృషి తో రోటీ మేకర్ తిరిగి ప్రారంభం

క్యాంటీన్ ను సందర్శించిన నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో గతంలో లక్షల

TELANGANA

AITUC : సింగరేణి ఆర్జీ వన్ సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియుసి అసిస్టెంట్ సెక్రటరీ గా బొల్లి శ్రీనివాస్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి సివిల్ డిపార్ట్మెంట్ డెలిగేట్ ల సమావేశంలో బొల్లి శ్రీనివాస్ ను అసిస్టెంట్

You cannot copy content of this page

Scroll to Top