సిద్ధం ముగింపు సభ మరియు 2024 ఎన్నికల మేనిఫెస్ట్

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్…

ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై జగ్గారెడ్డినే అడగాలి: సీఎం రేవంత్‌

Trinethram News : హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.. ”మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం. విచారణ తర్వాతే చర్యలుంటాయి. మా ఎమ్మెల్యేలనే…

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన:సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 10ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డిశుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు.…

ప్రాజెక్టల అప్పగింత పై అసెంబ్లీలో వార్

“తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నవీకరణ నేడు : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్గా సాగాయి. ఇవాళ్టి సమావేశంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ప్రాజెక్టులకు కృష్ణా…

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. సుమారు 20 minutes భేటీ కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో…

CM రేవంత్ రెడ్డి ఆన్ ఫైర్

BRS నేతలను ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి ఆటో రాముడు కెమెరాలు పెట్టుకుని షో చేస్తే, అర్ద రూపాయి అగ్గిపెట్టె కొనుక్కోలేక మరొకరు డ్రామాలు ఆడారన్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని…

ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

హైదరాబాద్‌: ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను…

పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

09–02–2024,న్యూఢిల్లీ. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.సీఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి. 2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని,…

Other Story

You cannot copy content of this page