చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు

మార్చి 2న నెల్లూరు,గురజాలలో..మార్చి 4న రాప్తాడులో పర్యటన.. ‘‘రా కదలి రా’’ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. నెల్లూరు సభలో టీడీపీలో చేరనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం పక్కా: గణాంకాలతో విజయసాయిరెడ్డి వివరణ

2004లో కుప్పంలో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందన్న విజయసాయి 2019కి 55.19 శాతానికి దిగజారిందని వెల్లడి ఈసారి సొంత సీటును కూడా కాపాడుకోలేరని ఎద్దేవా

చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన

చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లాతంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన. పెట్రోల్ డబ్బాలు తీసుకుని వచ్చిన యాదవ్ అనుచరులు, మొన్నటి లిస్టులో యాదవ్ కు టికెట్ ఇవ్వని చంద్రబాబు.

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్.

తొలి జాబితా తర్వాత వీడియో కాన్ఫరెన్స్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Trinethram News : అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.. సీట్లు…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు

తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.. చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వచ్చిన ఆలపాటి రాజా రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు..పార్థసారథిని పిలిపించి మాట్లాడనున్న చంద్రబాబు.. ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే పొత్తు..అధినేత పిలుపు…

పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు

రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..

వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ: సీఎం జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ సభ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని విమర్శలు కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడి..మనం సిద్దం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది……

‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని ఖండించారు చంద్రబాబు

అమరావతి: కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఏపీ గవర్నర్‌, కేంద్ర హోం మంత్రికి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని…

Other Story

You cannot copy content of this page