కాకతీయ యూనివర్సిటీ లో ర్యాగింగ్‌ కలకలం

కాకతీయ యూనివర్సిటీ లో ర్యాగింగ్‌ కలకలం వరంగల్ : ర్యాగింగ్‌కు పాల్పడిన 81 మంది విద్యార్థినులపై వేటు వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసిన అధికారులు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లు కామర్స్‌, ఎకనామిక్స్‌, జువాలజీ విద్యార్థినులపై వేటు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం… ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సమక్షంలో చర్చలు… నాగ వంశీ (గుంటూరు కారం), విశ్వ ప్రసాద్ (ఈగల్), శ్రీనివాస్ చిట్టూరి (నా సామి రంగ) హాజరు..…

బాపట్ల లో ఘనంగా రామానుజన్ డే వేడుకలు

బాపట్ల లో ఘనంగా రామానుజన్ డే వేడుకలు బాపట్ల పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఘనంగా రామానుజన్ డే వేడుకలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తగా పేరుపొందిన శ్రీ రామానుజన్ జన్మదిన వేడుకలు సందర్భంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి రామానుజన్ చిత్రపటానికి…

47 వ డివిజన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన కార్పొరేటర్ రామకృష్ణ

47 వ డివిజన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన కార్పొరేటర్ రామకృష్ణ గౌరవనీయులు నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ P.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 47వ డివిజన్ 47/3 సచివాలయం పరిధిలోని జండా వీధి…

జగనన్న జన్మదినం వేడుకల్లో భాగంగా లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో మెలియాపుట్టి హెడ్ క్వార్టర్ లో రామాలయంలో ఉచిత మెడికల్ క్యాంప్

జగనన్న జన్మదినం వేడుకల్లో భాగంగా లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో మెలియాపుట్టి హెడ్ క్వార్టర్ లో రామాలయంలో ఉచిత మెడికల్ క్యాంప్ పాతపట్నం నియోజకవర్గం మెళియపుట్టి మండలం రామాలయంలో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి…

ఆంద్రప్రదేశ్ లో ఫిబ్రవరి 10న ఎన్నికల ?

ఆంద్రప్రదేశ్ లో ఫిబ్రవరి 10న ఎన్నికల ? ఖరారైన ముహూర్తం సిద్ధమవుతున్న ఎన్నికలకమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం? 21 రోజులు ముందుగానే ముంచుకొస్తున్న ఎన్నికలు? ఏపీలో ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్?

Parliament Sessions: పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్..? న్యూఢిల్లీ.. పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్‌ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్‌ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌…

భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్

Covid-19 Cases: భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరల్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా యొక్క కొత్త వేరియంట్ జెన్.1తో ప్రజలలో భయాందోళన సృష్టించింది. ఇదిలా ఉండగా.. రోజు రోజుకి కోవిడ్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌పై…

చీరాల పట్టాభి స్వీట్స్ లో అగ్ని ప్రమాదం

చీరాల పట్టాభి స్వీట్స్ లో అగ్ని ప్రమాదం… చీరాలలో ప్రసిద్ధిగాంచిన పట్టాభి స్వీట్స్ దుకాణంలో మంగళవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో నుండి మంటలు వస్తుండడంతో స్థానికులు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అర్పివేశారు. విద్యుత్ షార్ట్…

చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత

చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత చైనా లో భారీ భూకంపం సంభవించింది. చైనా లో గాన్సు- కింఘాయ్ సరిహద్దు ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్ పై 6.2 తీవ్రత తో ఈ భూకంపం సంభవించిందని తెలిపారు. ఇదే గాన్సు…

You cannot copy content of this page