నిత్యం ప్రజలకు అందుబాటులో కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రధాత

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి గత పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (QMRSMA) నూతన కమిటీ

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(QMRSMA) నూతన కార్యవర్గ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా…

గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

పక్షులకు కొంత ధాన్యం పశువులకు కొంత గ్రాసం ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ గోశాలలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కుటుంబ సమేతంగా గోసేవ చేసుకున్నారు .అనంతరం డిప్యూటీ మేయర్…

యోగా మాస్టర్ ను అభినందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని షాపూర్ నగర్ కు చెందిన శివ శక్తి ధ్యాన యోగా మాస్టర్ పూర్ణ సాయి ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరిలో తమిళనాడులో…

రేపు భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మణుగూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎంరేవంత్ రెడ్డి గారు!!

హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో క్రీడోత్సవాలు

Trinethram News : సిద్దిపేట జిల్లా కృష్ణ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాల కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ . అనంతరం కబడ్డీ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ..

లక్ష్మీపురం లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

బోనకల్లు మండలం లక్ష్మీపురంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క లక్ష్మీపురం లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

మాదిగ సమ్మేళనం వాల్ పోస్టర్ ను విడుదల మంత్రి దామోదర రాజనర్సింహ

Trinethram News : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లో…

రోడ్డుపై ఫీట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

షాద్ నగర్ సమీపంలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘటన హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం రాయికల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కిందపడిపివడం గమనించిన…

హైదరాబాద్‌లోని ఫంక్షన్‌ హాళ్లలో పరిమితులకు లోబడే శబ్దం ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఫంక్షన్‌ హాళ్లలో పరిమితులకు లోబడే శబ్దం ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. శబ్ద నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన నిబంధనల అమలుపై స్థాయీ నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌…

You cannot copy content of this page