తెలంగాణ ఎంట్రపెన్యూర్ రాజేందర్ కు అరుదైన అవకాశం.. ఢిల్లీ ఐఐఐటీ ఆహ్వానం

Trinethram News : జోగుళాంబ ప్రతినిధి,హైదరబాద్:-రైతుబడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఢిల్లీలో జరిగే ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ 2024’లో ప్రసంగించాల్సిందిగా విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఆహ్వానించింది. రైతుబడి పాత్రను హైలైట్ చేస్తూ వ్యవసాయ అవకాశాలపై చర్చించనున్నారు. మార్చి 15,…

రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Trinethram News : హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని…

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

Trinethram News : Mar 13, 2024, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్షజిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో…

DSP ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

Trinethram News : గత మూడు రోజులు గా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి చాకచక్యంగా మాజీ DSP ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ DSP ప్రణీత్ రావును…

ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్..క్యాబినెట్ లో తీర్మాణం

Trinethram News : హైదరాబాద్ :మార్చి 12తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ల పేర్లను క్యాబినెట్ మరోసారి తీర్మానించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ రెండు పేర్లను రాష్ట్ర…

మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్

Trinethram News : గద్వాల కలెక్టరెట్:-మహిళలలు అన్ని రంగాలలో అంకితభవంతో పనిచేస్తారని, వారికి సముచిత స్థానం కల్పించడంలో ముందుంటామని జిల్లా అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహన్ అన్నారు. మంగళవారం ఐ.డి.ఓ.సి సమావేశం హాల్ నందు మహిళా, శిశు, అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ…

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…

కరీంనగర్ సభ వేధిక వద్దకు చేరుకున్న కేసీఆర్

Trinethram News : కదనభేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్దిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్.

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

Trinethram News : హైదరాబాద్ :ప్రతినిధి హైదరాబాద్:మార్చి 12కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో మహిళల రక్షణ కోసం మరో ముందడుగు వేసింది. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసు కొచ్చింది. ఈ టీ-సేఫ్…

మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వారికి నూతన రజత(వెండి)పాదములు అభిషేక అలంకరణ పూజా

ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వారికి నూతన రజత(వెండి)పాదములు అభిషేక అలంకరణ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి…

You cannot copy content of this page