కవిత అరెస్టు..అయిన సంగతి తెలిసిందే.. అయితే కేటీఆర్‌ పై ఈడీ ఫిర్యాదు?

బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ ఫిర్యాదు దాఖలు చేసిన ఈడీ మహిళా అధికారి ప్రియా మీనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ అధికారులు బంజారాహిల్స్…

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్: ప్రీ ప్లానా❓️ కో ఇన్సిడెన్సా?

Trinethram News : హైదరాబాద్:మార్చి 16తెలంగాణలో సంచలన పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైన సందర్భంగా.. ప్రధాన పార్టీలన్ని ప్రచార పర్వాన్ని మొదలుపెట్టగా.. అత్యధికంగా ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తు న్నాయి. అయితే.. తెలంగా ణలో…

కొడుకుకు ముద్దుపెట్టి బయల్దేరిన కవిత

మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన ఆమె.. పిడికిలి…

కవిత అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అత్యంత కీలక పరిణామంకవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు మహిళలను అరెస్ట్చేయరాదన్న మాజీ జేడీ సీఆర్పీసీ చట్టం ఈడీకి వర్తించకపోవచ్చని వ్యాఖ్యలు ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని వెల్లడి ఢిల్లీ…

కొమ్రం భీం జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

Trinethram News : కుమ్రంభీం జిల్లా :మార్చి 15అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దనసరి అనసూయ సీతక్కపేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్‌ వెంకటేశ్‌ దౌత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారీ,…

ఎల్బీ స్టేడియం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ సాగుతుంది. మీ రిజర్వేషన్ అడ్డుకోడం ఎవరికి సాధ్యం కాదు. ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ సర్కార్ సెక్యూలర్ ప్రభుత్వం. అని వర్గాలకు సమానమైన గౌరవంతో ఉంటుంది. విద్య ఉద్యోగాల్లో ముస్లింలకు నాలుగు…

వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం

Trinethram News : హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka Murder Case) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) బెయిల్ (Bail) రద్దు చేయాలని కోరుతూ…

ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

Trinethram News : హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి సోదాలు…

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…

You cannot copy content of this page