ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ భద్రతకు 14 వేల మందితో భారీ భద్రత

ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ భద్రతకు 14 వేల మందితో భారీ భద్రత ఈ ఏడాది కవాతును వీక్షించేందుకు 77,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

రాహుల్‌ గాంధీపై కేసు.. సీఐడీకి బదిలీ

రాహుల్‌ గాంధీపై కేసు.. సీఐడీకి బదిలీ Trinethram News : గువాహటి : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ అస్సాంలో నిర్వహించిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. దీంతో రాహుల్‌ సహా…

భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు ఎంతంటే?

భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు ఎంతంటే..? భారత దేశంలో అత్యున్నత మైన అవార్డ్ భారత రత్న. కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, క్రీడల రంగాలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులకు భారతరత్న అవార్డు దక్కుతుంది. దీనిని 1954లో అప్పటి రాష్ట్రపతి…

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9 Trinethram News : దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాల…

తీవ్రలోటులో పదినోటు

తీవ్రలోటులో పదినోటు …… Trinethram News : మార్కెట్ లో పది రూపాయల నోటుకు తీవ్రలోటు ఏర్పడటంతో అటు వినియోగదారులు, వ్యాపార సంస్థల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అరకొర నోట్లు వినియోగంలో ఉన్నా ఎక్కువగా చినిగిన, బాగా నలిగిన నోట్లు…

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత

Trinethram News : ఏలూరు: జంగారెడ్డిగూడెంలో విషాదం.. రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి.. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు

బీహార్ – ఢిల్లీ స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు..

బీహార్ – ఢిల్లీ స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు.. అగంతకుడి బెదిరింపు కాల్‌తో బాంబు స్కాడ్‌ తనిఖీలు.. బాంబు లేదని నిర్ధారించిన బాంబ్‌ స్క్వాడ్‌

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, విద్యాధికులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధికశాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు హక్కును వినియోగించుకుని…

రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది, ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు గాయం అయినట్టు సమాచారం

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత…

You cannot copy content of this page