చంద్రబాబు నివాసంలో నేటి నుంచి ప్రత్యేక యాగాలు

చంద్రబాబు నివాసంలో నేటి నుంచి ప్రత్యేక యాగాలు.. అమరావతి: ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం నుంచి ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు యాగాలు జరగనున్నాయి.. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన…

నాసిరకంగా 216 జాతీయ రహదారి నిర్మాణం

నాసిరకంగా 216 జాతీయ రహదారి నిర్మాణం… రోడ్డు నిర్మించి ఏడాది గడవకముందే బాపట్ల శివారు నందిరాజు తోట వద్ద బద్దలయ్యేందుకు సిద్ధమైన రహదారి…! పైపై పూత పూసి పగుళ్లు కనిపించకుండా చేస్తున్న హైవే సిబ్బంది కాంట్రాక్టర్లు హైవే అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని…

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలకు ముఖ్య విజ్ఞప్తి

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలకు ముఖ్య విజ్ఞప్తి జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు భవిష్యత్తుకి గ్యారెంటీ, ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల…

పార్టీ ముఖ్యనేతలో పవన్‌కల్యాణ్‌ చర్చలు

మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌పార్టీ ముఖ్యనేతలో పవన్‌కల్యాణ్‌ చర్చలుఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై కసరత్తు

వ్యూహం సినిమాపై హైకోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్

తెలంగాణ హై కోర్ట్ RGV నిర్మిస్తున్నవ్యూహం సినిమాపై హైకోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని లోకేష్ పిటిషన్, ఈ పిటిషన్ పై 26న హైకోర్టు విచారణ

కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్మీనారాయణ

కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్మీనారాయణ AP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీ పేరు ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అని వెల్లడించారు. అన్ని వర్గాలను కలిసి, అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ పెట్టానని…

రేపు క్రిస్టమస్ హైటీ వేడుకలకు ఆహ్వానం

రేపు క్రిస్టమస్ హైటీ వేడుకలకు ఆహ్వానం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అందరూ ఆహ్వానితులే శ్రీకాకుళం, డిసెంబర్ 22: క్రిస్టమస్ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 25 క్రిస్టమస్ శుభ…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు. లోకేష్ కి ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చిన సిఐడి. కేసులో NBW జారీ చేయాలని సిఐడి పిటిషన్. సీఐడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు నారా లోకేశ్‌ను అరెస్ట్…

భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలి: న్యాయవాదుల నిరసన

Amaravati : భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలి: న్యాయవాదుల నిరసన విజయవాడ: రాష్ట్ర భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని జిల్లా కోర్టు వద్ద మానవహారంగా ఏర్పడి…

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.. అమరావతి- జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు.ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కోవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని వెల్లడించిన అధికారులు.…

You cannot copy content of this page