జనవరిలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీ షెడ్యూల్

అమరావతి జనవరిలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీ షెడ్యూల్ 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ ప్రతి బహిరంగ సభకు లక్ష మంది హాజరయ్యేలా ప్రణాళిక చంద్రబాబు బహిరంగ సభల రూట్ మ్యాప్ పై టీడీపీ కసరత్తు

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు నిర్వహించనున్న మెగా క్రీడా పోటీలలో భాగంగా …. కొత్తూరు…

మా బాబే ఏపీకి సీఎం – లోకేష్..బ‌లంగా వాణి వినిపిస్తున్న కొడుకు

Nara Lokesh : మా బాబే ఏపీకి సీఎం – లోకేష్..బ‌లంగా వాణి వినిపిస్తున్న కొడుకు Nara Lokesh : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో…

ఏపీలో అంగ‌న్ వాడీల ఆందోళ‌న..16వ రోజుకు చేరుకున్న పోరాటం

AP Anganwadi Protest : ఏపీలో అంగ‌న్ వాడీల ఆందోళ‌న..16వ రోజుకు చేరుకున్న పోరాటం AP Anganwadi Protest : అమ‌రావ‌తి – త‌మ న్యాయ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్ వాడీలు చేప‌ట్టిన ఆందోళ‌న…

ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో త్వరలో బస్ యాత్ర

తాడేపల్లి ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో త్వరలో బస్ యాత్ర రాష్ట్ర ప్రజలను చైతన్యపరుస్తూ బస్సు యాత్ర రాష్ట్రంలో మొట్ట మొదటి సారి ప్రతిష్టాత్మకంగా ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో గొప్ప బస్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ముస్లిం ఐక్య వేదికరాష్ట్ర అధ్యక్షులు…

వైసీపీ సిట్టింగ్ ల మార్పు రెండో జాబితా పై సీఎం జగన్ కసరత్తు

వైసీపీ సిట్టింగ్ ల మార్పు రెండో జాబితా పై సీఎం జగన్ కసరత్తు. ..! 👉నేడు లేదా రేపు సాయంత్రం లోగా రెండో జాబితా ప్రకటించే అవకాశం…👉ఇప్పటికే అనంత జిల్లా లోని ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్…

ఓటర్ల జాబితా పంచాయితీకి పుల్‌స్టాప్.. డెడ్‌లైన్ చెప్పేసిన ఎన్నికల కమిషన్.!

ఓటర్ల జాబితా పంచాయితీకి పుల్‌స్టాప్.. డెడ్‌లైన్ చెప్పేసిన ఎన్నికల కమిషన్.! ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ జాబితా పంచాయతీకి తెరపడింది. ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు అంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల పోటాపోటీ ఫిర్యాదులకి…

రేపు ఢిల్లీకి వైఎస్ షర్మిళ.. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరిక

రేపు ఢిల్లీకి వైఎస్ షర్మిళ.. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరిక ఇప్పటికే డిల్లీలో మకాం వేసిన షర్మిళ భర్త బ్రదర్ అనీల్.

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా…

ఆంధ్ర ప్రదేశ్లో 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

ఆంధ్ర ప్రదేశ్లో 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్? ఈ నెల 29 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని తేల్చి చెప్పింది. EHS…

You cannot copy content of this page