కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా: చంద్రబాబు

కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా: చంద్రబాబు కుప్పంలో చంద్రబాబు పర్యటనగుడిపల్లెలో రోడ్ షో కుప్పం తన సొంత ఊరు వంటిదన్న చంద్రబాబు వైసీపీ సినిమా అయిపోయిందని స్పష్టీకరణ ఇక వారికి 100 రోజులే మిగిలున్నాయని వెల్లడి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బెంగుళూరు ఎయిర్ పోర్ట్‎కు వచ్చిన చంద్రబాబు..ఇక్కడ జరిగిన బెంగుళూరు టీడీపీ ఫోరం మీటింగ్‎లో పాల్గొన్నారు. నవశకం తెలుగువారి సొంతం…

త్వ‌ర‌లోనే విశాఖ నుంచి పాల. స్ప‌ష్టం చేసిన వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy : త్వ‌ర‌లోనే విశాఖ నుంచి పాల. స్ప‌ష్టం చేసిన వైవీ సుబ్బారెడ్డి విశాఖ‌ప‌ట్ట‌ణం – టీటీడీ మాజీ చైర్మ‌న్, వైసీపీ కీల‌క నేత వైవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు.…

వైసీపీలో మార్పులు, చేర్పులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

వైసీపీలో మార్పులు, చేర్పులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులపై మంత్రి అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సీఎం జగన్‌ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వంశీ…

క‌లెక్ట‌ర్ల వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం జగన్

వైఎస్సార్ సీపీ ప్రెస్ నోట్.. -తేది : 28-12-2023-స్థలం :తాడేపల్లి జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమావేశం చేపట్టారు .…

టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ విడుదల

టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ విడుదల.. అమరావతి : జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలు – 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ – ప్రతి బహిరంగ సభకు…

వైసీపీలో కొనసాగుతున్న మార్పులు చేర్పులు

వైసీపీలో కొనసాగుతున్న మార్పులు చేర్పులు.. వైసీపీలో మార్పుల పరంపర కొనసాగుతోంది. మరికొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడిన సీఎం జగన్‌… టిక్కెట్‌ కేటాయింపులపై క్లారిటీ ఇచ్చేశారు. అయితే, ఈ చేంజెస్‌లో మంత్రులు, మాజీ మంత్రులకు కూడా స్థానచలనం తప్పడం లేదు. పార్టీలో ప్రక్షాళనను…

సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసిపి ఎమ్మెల్యేల పరుగులు

టికెట్ వస్తుందా..రాదా …?! సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసిపి ఎమ్మెల్యేల పరుగులు..! రాష్ట్ర ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ముందుగా 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యే టికెట్లను…

శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం కళ్యాణ మండపం కి భూమిపూజ కార్యక్రమం

శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం కళ్యాణ మండపం కి భూమిపూజ కార్యక్రమం మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం నాగార్జునసాగర్ రోడ్ నందు నూతనంగా నిర్మించనున్న శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం కళ్యాణ మండపం భూమిపూజ మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ…

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శబెంగుళూరు:- కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగుళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు.…

You cannot copy content of this page