టికెట్ వస్తుందా..రాదా

టికెట్ వస్తుందా..రాదా … సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసిపి ఎమ్మెల్యేల పరుగులు..! రాష్ట్ర ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ముందుగా 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యే టికెట్లను…

తెలుగు వారి జీవితాల్లో నవశకం రావాలి… తెలుగు జాతి నెంబర్ 1 కావాలి

తెలుగు వారి జీవితాల్లో నవశకం రావాలి… తెలుగు జాతి నెంబర్ 1 కావాలి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్ధాయికి ఎదగాలి తెలుగు వారు ఎక్కడున్నా ఎన్నికల సమయం లో రాష్ట్రం కోసం అడుగు వేయాలి…

ఒక్క ఛాన్స్ తో జగన్ రాష్ట్రాన్ని ముంచాడు…దోచాడు

ఒక్క ఛాన్స్ తో జగన్ రాష్ట్రాన్ని ముంచాడు…దోచాడు ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్నది కక్కిస్తా..అరాచకం అణచివేస్తా అధికారంలోకి వచ్చిన యేడాదిలో హంద్రీనీవా పూర్తి సూపర్ సిక్స్ హామీ లు అమలు చేస్తాం గుడుపల్లి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు…

జ‌గ‌న్ దోచుకున్నదంతా క‌క్కిస్తాం..బ‌ట‌న్ నొక్కుడు అందినంత దొబ్బుడు

Achechennaidu : జ‌గ‌న్ దోచుకున్నదంతా క‌క్కిస్తాం..బ‌ట‌న్ నొక్కుడు అందినంత దొబ్బుడు మంగ‌ళ‌గిరి- ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంక్షేమ ప‌థ‌కాల పేరుతో దోపిడీకి పాల్ప‌డ్డాడ‌ని…

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేయొద్దు..సీపీఐ నేత రామ‌కృష్ణ మోదీకి లేఖ!

CPI Ramakrishna : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేయొద్దు..సీపీఐ నేత రామ‌కృష్ణ మోదీకి లేఖ! అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి త‌ల మానికంగా నిలిచిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని (స్టీల్ ప్లాంట్ ) ను ప్రైవేటీక‌ర‌ణ చేప‌ట్ట వ‌ద్ద‌ని కోరారు సీపీఐ…

ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం..జై భార‌త్ పార్టీ చీఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ

JD Laxminarayana : ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం..జై భార‌త్ పార్టీ చీఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అమ‌రావ‌తి – ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న మైంద‌ని స్ప‌ష్టం చేశారు సీబీఐ మాజీ చీఫ్ , జై భార‌త్…

కార్మికుల స‌మ‌స్య‌లపై ఫోక‌స్ – సురేష్

Adimulapu Suresh : కార్మికుల స‌మ‌స్య‌లపై ఫోక‌స్ – సురేష్ఏపీ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు వెల‌గ‌పూడి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు దృష్టి సారిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఏపీ రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూల‌పు…

కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే

Chandrababu: కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే.. చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద…

నేడు జగనన్న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల

Jagananna Vidya Deevena: నేడు జగనన్న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల.. అమరావతి : నేడు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి…

కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు

అమరావతి : కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు. అనంతరం తన చాంబర్ లోకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబును…

You cannot copy content of this page