పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పుష్కరించాలి

పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పుష్కరించాలి పారిశుద్ధ కార్మికుల సమ్మెకు జై భీమ్ రావు భారత్ పార్టీ (జేబీపీ) సంపూర్ణ మధ్ధతు. దీర్ఘకాలంగా నెలకొన్న పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని జై భీమ్ రావు…

YSR విలేజ్ హెల్త్ క్లినిక్ లలో M.L.H.P పోస్టులు భర్తీకి అన్ని జోన్లలో నోటిఫికేషన్ విడుదల

YSR విలేజ్ హెల్త్ క్లినిక్ లలో M.L.H.P పోస్టులు భర్తీకి అన్ని జోన్లలో నోటిఫికేషన్ విడుదల ఖాళీల వివరాలు: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్ఎ)/ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎలౌచ్పీ): పోస్టులు అర్హత: బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికెట్…

ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కామెంట్స్

శ్రీకాకుళం… ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కామెంట్స్ రణస్దలం , సాక్షి విలేకరి దామోదర్ ఆత్మహత్యతో నాకు ఎలాంటి సంబందం లేదు . దామోదర్ సాక్షి విలేకరి మాత్రమే కాదు క్రియాశీలక కార్యకర్త కూడా. మూడు రోజుల నుంచి తప్పి పొయారని…

జనవరి నుంచి వై.యస్.ఆర్. పెన్షన్ కానుక రూ.3 వేలు

జనవరి నుంచి వై.యస్.ఆర్. పెన్షన్ కానుక రూ.3 వేలు వై.యస్.ఆర్. పెన్షన్ కానుక జనవరి 1 నుండి 9 వరకు వై.యస్.ఆర్. ఆసరా జనవరి 23 నుండి 31వరకు వై.యస్.ఆర్. చేయూత ఫిబ్రవరి 5 నుండి 14 వరకు జనవరి 19న…

పలు నియోజకవర్గాల్లో వైకాపా ఇన్చార్జీల మార్పుపై కొనసాగుతోన్న కసరత్తు

అమరావతి పలు నియోజకవర్గాల్లో వైకాపా ఇన్చార్జీల మార్పుపై కొనసాగుతోన్న కసరత్తు సీఎం పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు వైకాపా ఎమ్మెల్యేలు సీఎం కార్యాలయానికి వచ్చిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం కార్యాలయానికి వచ్చిన…

నాటక ప్రదర్శనకు గాదె మధుసూదన రెడ్డి చేయూత

నాటక ప్రదర్శనకు గాదె మధుసూదన రెడ్డి చేయూత బాపట్ల పట్టణంలోని వెంగళ విహారులో ఈరోజు రాత్రి 9.00 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన నాట్యమండలి వారు సంగర్వంగా సమర్పించు సర్దార్ బెబ్బులి నాటక ప్రదర్శనకు స్థానిక వెంగల్ విహార యువతకు…

సిద్ధమైన వైసీపీ సెకండ్ లిస్ట్

సిద్ధమైన వైసీపీ సెకండ్ లిస్ట్…! 30 నియోజకవర్గాల్లో మార్పులు.. రోజా సేఫ్‌..! అంబటికి నో ఛేంజ్..! అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి.. తొలి విడతలో మంత్రులు సహా 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ…

భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్

బ్రేకింగ్ న్యూస్ భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. విద్యా దీవెన పథకం నిధుల్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం అభ్యర్థిగా…

పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య..స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

AP CM YS Jagan : పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య..స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి AP CM YS Jagan : అమ‌రావ‌తి – వైసీపీ స‌ర్కార్ విద్యాభివృద్దికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం…

అంగన్వాడీల ఆందోళనపై స్పందించిన మంత్రి బొత్స.. జీతాల పెంపుపై ఏమన్నారంటే

Botsa Satyanarayana: అంగన్వాడీల ఆందోళనపై స్పందించిన మంత్రి బొత్స.. జీతాల పెంపుపై ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల నిరసనలు కొనసాగుతున్నాయి. సమ్మె సైరన్ మోగించి వారం గడిచింది. గతంలో ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారు అంగన్వాడీ సంఘాలు. అవి సత్ఫలితాలు ఇవ్వలేదు.…

You cannot copy content of this page