రేపు ఉదయం వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన
ఇడుపులపాయలో ని సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అనంతరం అభ్యర్థుల ప్రకటన…
ఇడుపులపాయలో ని సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అనంతరం అభ్యర్థుల ప్రకటన…
ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా.. ఏపీకి ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఏపీ లోకాయుక్త వెబ్సైట్ lokayukta.ap.gov.in ను ఆయన ప్రారంభించారు. లోకాయుక్త సేవలను ప్రజలు…
జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావులు ప్రమాణం చేశారు.* హైకోర్టు కొత్త న్యాయమూర్తులతో..ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.
చిలకలూరిపేట టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు ప్రజాగళం పేరుతో సభ నిర్వహించాలని మూడు పార్టీలు నిర్ణయం ఈనెల 17న మధ్యాహ్నం చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రజాగళం సభలో ఒకే వేదికపైకి రానున్న మోదీ, చంద్రబాబు, పవన్
ఏపీ కాంగ్రెస్ (AP Congress) ఆధ్వర్యంలో రేపు విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) హాజరుకానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు.. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం…
Trinethram News : 15-03-2024 ఎచ్చెర్ల నియోజకవర్గంలావేరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఉమ్మడిగా చిలకలూరిపేటలో ఈ నెల 17 నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు జనం భారీ స్థాయిలో తరలి రావాలని , తద్వారా ఇదే సభను విజయవంతం చేయాలని…
Trinethram News : అమరావతి రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం రేపు ఇడుపులపాయకు సీఎం జగన్.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్న జగన్.. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్.. ఈ నెల18…
అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా తరఫున భార్యాభర్తలు పోటీలో నిలవనున్నారు. ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ నిర్ణయించింది.. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. అదే…
Trinethram News : పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు.. అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి…
You cannot copy content of this page