పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ ని కలిశారు

Trinethram News : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ ని కలసి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా మంచిర్యాల, రామగుండం, మరియు పెద్దపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం…

గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

మహబూబాబాద్ జిల్లాతేది:12.12.2024 గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గ్రూప్ – II రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద…

పాలకుర్తి లో ఘరానామోసం

పాలకుర్తి లో ఘరానామోసం.. Trinethram News : జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న లాకావత్ ప్రతాప్ బ్యాంక్ అకౌంట్ నుండి 1,15,000 రూపాయలు ఓటీపీ లేకుండా మాయ చేసి కాజేసిన సైబర్ నేరగాళ్లు.…

నంద్యాల ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్

Trinethram News : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ మద్దతు తెలిపారు. నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ రాకతో ఎమ్మెల్యే శిల్పారవి నివాసం…

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

Trinethram News : May 11, 2024, నేటితో ఎన్నికల ప్రచారానికి తెరనేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో…

You cannot copy content of this page