స్వేరోస్ ఇంటర్నేషనల్, ABSF ఆధ్వర్యంలో పరకాల ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో దుప్పట్ల పంపిణీ చేసిన ఏసీపీ సతీష్ బాబు

స్వేరోస్ ఇంటర్నేషనల్, ABSF ఆధ్వర్యంలో పరకాల ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో దుప్పట్ల పంపిణీ చేసిన ఏసీపీ సతీష్ బాబు పరకాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పరకాల పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులు…

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుమంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాపాలన?

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుమంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాపాలన? __Y.యాకయ్య, వేల్పుల కుమారస్వామి. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లంచాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన…

మలేషియా భారతీయ పౌరులకు వీసా మినహాయింపును 2026 వరకు పొడిగించింది

మలేషియా భారతీయ పౌరులకు వీసా మినహాయింపును 2026 వరకు పొడిగించింది Trinethram News : మలేషియా : భారతీయ పౌరులకు వీసా మినహాయింపును డిసెంబర్ 31, 2026 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం (డిసెంబర్ 20) ఒక ప్రకటనలో, ఇది…

Road Accident : ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ .. Trinethram News : ఆంధ్రప్రదేశ్ : శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుళ్ల సముద్రం సమీపంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు…

Liquor Prices : ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల

ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల వీటి ధరలు తగ్గాయి Trinethram News : Andhra Pradesh : మాన్షన్‌ హౌస్ క్వార్టర్ ధర 2019లో గత టీడీపీ సర్కార్లో రూ.110 ఉండగా…

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు పోటెత్తిన భక్తులు Trinethram News : కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు…

Nara Lokesh : మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెండు కీలక ఒప్పందాలు

ఎపిలో ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ యూనివర్సిటీ ఫిజిక్స్ వాలాతో ఎపి ప్రభుత్వం ఎంఓయు ఉన్నత విద్య ఆధునీకరణ కోసం టిబిఐతో ఒప్పందం యువతకు ప్రపంచస్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెండు కీలక ఒప్పందాలు అమరావతి: అధునాతన సాంకేతిక…

Harish Rao : తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్…. Trinethram News : Hyderabad : రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ ని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల…

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి

తేది:20.12.2024.జోగుళాంబ గద్వాల్ పోలీస్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో విసిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచాలి గట్టు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన —— జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్…

You cannot copy content of this page