అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి చిట్ చాట్

కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు. సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే గెలిచే వాళ్ళం. ఇవ్వాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ హ బంధు, ఈ బంధు ఇచ్చి చివరకీ బొందలో…

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Trinethram News : సూర్యాపేట జిల్లా :సూర్యాపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల…

డాక్టర్ nttps బూడిద కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం కొండపల్లి12 గ్రామాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి చూస్తూనే ఉన్నాం

ఎన్టీఆర్ జిల్లా : మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కనీసం nttps యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్న సరే ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించటం లో విఫలం అయింది…

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది

Trinethram News : నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో…

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

Trinethram News : అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

Trinethram News : కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం…

కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు… తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చే దిశగా నిరసనలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు.. ఉమ్మడి కృష్ణజిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు…

పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా

Trinethram News : ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన .. రేపు భీమవరం నుంచి పర్యటన ప్రారంభం.. హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుతించని అధికారులు ..త్వరలోనే భీమవరం పర్యటన తదుపరి తేదీ ప్రకటిస్తామన్న మహేందర్…

ఏపీ, తెలంగాణ కలెక్టర్ల బంగ్లాలకు రక్షణ కరువు.

ఏపీ, తెలంగాణ ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఇంట్లో సోమవారం సాయంత్రం చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తెరిచి చూసి కలెక్టర్ అరుణ్ బాబు షాక్ అయ్యారు ఎందుకంటే 10 రోజుల క్రితం మూడు…

అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్

Trinethram News : నెల్లూరు జిల్లా.. నెల్లూరు సిటీ ఎం.ఎల్.ఏ 2009 నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాను .. మొదటిసారి కొద్దిగా ఓడిపోయినా. రెండుసార్లు విజయం సాధించాను .. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను .. కష్టకాలంలో…

Other Story

You cannot copy content of this page