జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 20 at 18.49.58

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలం

పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు వడ్లురి లక్ష్మణ్ కుమార్ వారు ఈ రోజున గొల్లపెల్లి మండల కేద్రంలోని శ్రీరాములపల్లి గ్రామంలో పలు కుటుంబాలని పరామర్శించడం జరిగింది. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page