WhatsApp Image 2025 01 19 at 17.53.46
కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కమాల్ పూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో తాటి చెట్టు మీది నుంచి పడ్డ గీత కార్మికుడు వడ్లకొండ నారాయణ ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మరియు ప్రమాదం లో గాయపడ్డ కూచున కనకయ్య ను పరామర్శించి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మరియు మీడివెల్లి శంకర్, కోల కవిత, జూలేక బేగం, భూత గడ్డల మల్లయ్య లు ఇటీవల మరణించగ వారి కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
