arakuvalley

ANDHRAPRADESH

New Tahsildar : తహసీల్దార్‌కు గిరిజన సంఘం ఘన స్వాగతం

అల్లూరిజిల్లా (ముంచంగిపుట్టు), జూలై 26 (త్రినేత్రం న్యూస్ : నూతన తహసీల్దార్ కోట శంకర్రావును గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు మొసియ […]

ANDHRAPRADESH

Good Governance : జోరు వర్షంలోనూ సాగిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ (హుకుంపేట) జులై 25 : వర్షాన్ని సైతం పక్కన పెట్టి జోరు వానలో ప్రజల మధ్యకి వచ్చారు తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ

ANDHRAPRADESH

MLA Regam Matsyalingam : 100% రిజర్వేషన్ గిరిజనులకు అమలు చేయాలి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూలై 23 : “ఫిఫ్త్ షెడ్యూల్” ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ గిరిజనులకు అమలు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్

ANDHRAPRADESH

CPM : కామ్రేడ్ అచ్యుతానందన్‌కు అరకు వ్యాలీలో సిపిఎం నివాళి

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూలై 23 : కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ (101)కు అరకు వేలి ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయంలో సిపిఎం

ANDHRAPRADESH

Tribal Community : డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలి గిరిజన సంఘం డిమాండ్

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జూలై 22 : జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ అల్లూరిజిల్లా, అరకువ్యాలీ డిగ్రీ

ANDHRAPRADESH

Drug Awareness : ఎండపల్లివలస కేజీబీవీ లో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

అల్లూరిజిల్లా, అరకులోయ త్రినేత్రంన్యూస్ జూలై 21 : ఎండపల్లివలసలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్

ANDHRAPRADESH

Electricity Problems : శరభగుడ కాలనీలో విద్యుత్ సమస్యలు తీవ్రం

తక్షణమే పరిష్కరించాలి – గిరిజన సంఘం డిమాండ్. అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూలై 20: అరకువేలి మండలానికి సమీపంలో ఉన్న శరభగుడ హౌసింగ్ కాలనీలో పదిరోజులుగా ఉదయం

ANDHRAPRADESH

Lineman Died : విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జూలై 20 : విధి నిర్వహణలో ఉన్న సమయంలో విద్యుదాఘాతానికి గురై లైన్‌మెన్ ఒకరు దుర్మరణం పాలయ్యారు. అల్లూరిజిల్లా, డుంబ్రిగుడ

ANDHRAPRADESH

CPM Protests : స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం నిరసన

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ జులై 16 : విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అరకువేలి మండలంలోని సుంకరమెట్ట పంచాయతీలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ANDHRAPRADESH

MLA Regam Matsyalingam : కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రంన్యూస్ జూలై 11 : ఎన్నికల హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. బుధవారం అరకు

You cannot copy content of this page

Scroll to Top