Paritala Sriram Satyakumar : తెదేపా నాయకులను పరామర్శించిన పరిటాల శ్రీరామ్ సత్యకుమార్

Paritala Sriram Satyakumar who visited the TDP leaders త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం వైసిపి నాయకుల దాడులలో గాయపడిన 27వ వార్డు తెదేపా నాయకుడు తిరుపాల్ గారిని,28వ వార్డు తెదేపా నాయకుడు కుళ్లాయప్ప గారి…

MLA Raj Thakur : నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur visited Nagaraju’s family గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని రోడ్డు ప్రమాదంలో మరణించిన 11ఇంక్లైన్ సింగరేణి కార్మికుడు రాసపల్లి నాగరాజు కుటుంబాన్ని శుక్రవారం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించారు, ఓదర్చారు నాగరాజు చిత్రపటానికి…

గాయపడిన వైసిపి కార్యకర్తలు.. పరామర్శించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

తెలుగుదేశం పార్టీ నాయకుల దాడి గాయపడిన వైసిపి కార్యకర్తలు.. పరామర్శించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం రెడ్డికొత్తూరు, ఈపూరు మండలం కొండ్రముట్ల, ముపాళ్ళ, బొల్లాపల్లి పేరురపాడు గ్రామాలలో లో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణం లో…

సమ్మక్క పూజారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క

ఈ రోజు తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథంనిన్న గుండెపోటు తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్…

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

లాస్య నందిత మృతిపై స్పందించిన కేటీఆర్.. లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యాను..నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను.. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం..

కుప్పంలో తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

Trinethram News : కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కొడతనపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేష్…

సింగోటం రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన ఈటల రాజేందర్

Trinethram News : గత వారం రోజుల కింద బీజేపీ యువ నాయకులు, ముదిరాజ్ ముద్దు బిడ్డా సింగోటం రామన్న పరమపదించిన విషయం తెలిసిందే… బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఎల్లేని సుధాకర్ రావు…

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

విజయవాడ(ప్రభుత్వ ఆసుపత్రి-విజయవాడ) విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించిన మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ దంపతులు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించిన మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ దంపతులు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు..

You cannot copy content of this page