సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో.. శ్రమించి కాపాడిన స్థానికులు.

While taking a selfie, the locals who worked hard to save the Kalujari canal. Trinethram News : నల్గొండ : ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది ఓ మహిళ. వెంటనే…

తుంగభద్రను కాపాడిన కన్నయ్య నాయుడు ఏపీ జలవనరుల శాఖ సలహాదారుగా నియామకం.

Kannayya Naidu, who saved the Tungabhadra, has been appointed as advisor to the AP Water Resources Department Trinethram News : Andhra Pradesh : జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా చిత్తూరు జిల్లాకు…

రోడ్డుపై ఫీట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

షాద్ నగర్ సమీపంలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘటన హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం రాయికల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కిందపడిపివడం గమనించిన…

బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద యువకుడిని కాపాడిన పోలీసులు

గుంటూరు కు చెందిన తుళ్ళూరి రాజు బాపట్ల సూర్యలంక సముద్రతీరం లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతు అవుతుండగా గమనించిన అవుట్ పోస్ట్ పోలీసులు, గజ ఈతగాళ్లు యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానిక పర్యటకులు పోలీసులను గజ ఈతగాళ్ళను…

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును…

సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్

Trinethram News : యాదాద్రి భువనగిరి – వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.. వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చి…

మహిళకు సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు

మహబూబ్ నగర్ – రాత్రి 9:30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోవడం చూసిన బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ తక్షణమే స్పందించి మహిళకు సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు.

పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను కాపాడిన భారత సైన్యం

Trinethram News : పాకిస్థాన్ కి చెందిన నావికులను కాపాడిన విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన చేపల వేట నౌకను హైజాక్ చేశారు. దీంతో భారత యుద్ధనౌక ఐఎన్ఎస్…

పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను కాపాడిన భారత సైన్యం

పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను కాపాడిన భారత సైన్యం… పాకిస్థాన్ కి చెందిన నావికులను కాపాడిన విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన చేపల వేట నౌకను…

Other Story

You cannot copy content of this page