మహిళకు సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులుBy trinethramnews / ఫిబ్రవరి 9, 2024 TRINETHRAM NEWSమహబూబ్ నగర్ – రాత్రి 9:30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోవడం చూసిన బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ తక్షణమే స్పందించి మహిళకు సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు.